Harish Rao : వందే భారత్ ఓపెనింగ్కు ప్రధాని రాష్ట్రపతిని పిలిచారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందే భారత్ ఓపెనింగ్ కు ప్రధాని రాష్ట్రపతిని పిలిచారా ? ఎందుకు రాష్ట్రపతిని పిలవలేదని నేను అడుగను… అది నా రాజకీయ విజ్ఞత అంటూ వ్యా్ఖ్యానించారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ కు కొన్ని అవకాశాలు రాజ్యాంగంలో ఇచ్చారని, 26 జనవరి గవర్నర్ జెండా ఎగుర వేయాలని ఉందన్నారు. గవర్నర్ ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా ? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నన్ను పిలవలేదని, రాష్ట్రపతి అంటున్నారా ? మహిళగా, గవర్నర్గా మేము గౌరవిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రయోజనాలను గవర్నర్ దెబ్బతీస్తున్నారని, రాష్ట్ర సర్కార్ గవర్నర్ కు బిల్లుకు పంపితే ఏమి చేయాలి? రాజ్యాంగ పరిధిలో ఉందో లేదో చూడాలన్నారు. పొదెం వీరయ్య లెటర్ ఇచ్చారని గవర్నర్ బిల్లును వాపస్ పంపించారని, క్యాబినెట్, రాష్ట్ర ప్రభుత్వం ప్రమానీకమా ? అన్నారు. వైద్య శాఖలో ప్రొఫెసర్ ల వయో పరిమితిని పెంచుతూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుందని, బిల్లును పంపితే గవర్నర్ నిర్ణయం తీసుకోలేదన్నారు.
Also Read : Supreme Court : రెజ్లర్లకు సుప్రీంకోర్టు షాక్ .. విచారణ ప్రొసీడింగ్స్ కి స్వస్తి
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
కేంద్ర ప్రభుత్వ ఎన్ఎంసీ 70 ఏళ్ళ ఉన్నవాళ్ళని ప్రొఫెసర్ గా పెట్టుకోవాలని చట్టం తెచ్చిందని, జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టాలని కేసీఅర్ నిర్ణయమన్నారు. ప్రొఫెసర్ లు దొరకడం లేదని, 65 ఏళ్లు ఉన్న ప్రొఫెసర్ లు ఉంటే వాళ్ళ అనుభవం ను ఉపయోగించవచ్చు …అదే మా అలోచన అన్నారు. గవర్నర్ హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారని, అసిస్టెంట్ ప్రొఫెసర్ ల భర్తీకి నోటఫికేషన్లు ఇస్తే దొరకడం లేదని, వైద్య శాఖలో ప్రొఫెసర్ ల వయో పరిమితి పెంపు బిల్లు ను ఏడు నెలలుగా గవర్నర్ ఆపారన్నారు. గవర్నర్ అపడం ద్వారా ఏమి ఆశిస్తున్నారు ? ఏమి సాధిస్తున్నారు ? అని ఆయన మండిపడ్డారు. అసలు రాజ్ భవన్ కు మేము ఎందుకు పోవాలని, అయినా రాష్ట్ర సర్కార్ తరపున ప్రతినిధులు వెళ్లి వివరణ ఇచ్చారన్నారు. బిల్లులో మార్పులు చేసే అవకాశం గవర్నర్ కు ఉండదని, సుప్రీం కోర్టులో కేసు వేస్తే… బిల్లుల పై ఏడు నెలల తర్వాత కదలిక వచ్చిందన్నారు.
Also Read : Karnataka Elections 2023: ఓట్లకు ఇంకా వారం టైం ఉంది.. కానీ ముందే ఓటేసిన తాత
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!