Gun Firing: అహోబిలంలో నాటు తుపాకీ కాల్పుల కలకలం
By Mahesh Jakki
Gun Firing: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలే ఈ కాల్పులకు కారణమైనట్లు తెలిసింది. పని కోసం అడవిలోకి వెళ్లిన నరసింహను కాల్చేందుకు రామాంజనేయులు అనే వ్యక్తి నాటు తుపాకిని పేల్చారు. నరసింహ పక్కకు తప్పుకోవడంతో అతని వెంట వెళ్లిన పెద్దన్నకు బుల్లెట్ తగిలి గాయాలయ్యాయి.
Also Read: Chinta Mohan: చంద్రబాబు చాలా మంచివాడు.. తక్షణమే విడుదల చేయాలి..!
Also Read
అహోబిలం చెంచు కాలనీకి చెందిన నరసింహ, రామాంజనేయులుకు చాలా కాలంగా మనస్పర్ధలు ఉన్నట్లు తెలిసింది. గాయపడిన పెద్దన్నను ఆసుపత్రికి స్థానికులు తరలించారు. కాల్పులు జరిపిన రామాంజనేయులు, గాయపడిన పెద్దన్న, నరసింహులు చెంచు కాలనీకి చెందిన వారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
-
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!