Central Govt Pensioners: ఫించన్దారులకు గుడ్ న్యూస్.. ఆ తేదీన పెన్షన్
- కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్
- సకాలంలో పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆదేశం
- ప్రతినెలా చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని బ్యాంకులకు సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. పెన్షనర్ల ఖాతాలకు సకాలంలో పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అన్ని బ్యాంకులు ప్రతినెలా చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని సూచించారు. గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం.. పెన్షనర్లకు అనవసరమైన ఒత్తిడిని కలిగించే పెన్షన్ జాప్యం గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
Indian 3: ఇండియన్ 2 తర్వాత శంకర్కు ఊహించని షాక్?
Also Read
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
పెన్షన్కు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు:
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు ప్రతినెలా చివరి తేదీలో పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్ ఖాతాలో పెన్షన్ జమ అయ్యేలా చూసుకోవాలి. మెమోరాండం ప్రకారం, ‘కేంద్ర ప్రభుత్వ సివిల్ పెన్షనర్లకు అధీకృత బ్యాంకుల ద్వారా పెన్షన్ చెల్లింపు పథకం’ ప్రకారం.. అధీకృత బ్యాంకుల యొక్క కేంద్రీకృత పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లు (CPPCs) “నెలవారీ పెన్షన్/ఫ్యామిలీ పెన్షనర్ను నెల చివరి పనిదినం నాటికి పెన్షనర్/కుటుంబ పింఛనుదారు ఖాతాలో జమ చేయాలి.” మార్చి నెల ఫించన్ను ఏప్రిల్ మొదటి పని రోజున జమ చేయాలి” అని మెమోరాండం పేర్కొంది.
పింఛన్ ఆలస్యంపై పింఛనుదారులు ఆందోళన..
ప్రతినెలా వచ్చే పింఛన్లో జాప్యం కారణంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా పింఛను జాప్యం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడి వంటి నివేదికలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ ఫిర్యాదులను సీరియస్గా తీసుకున్న మంత్రిత్వ శాఖ పింఛను విడుదలలో జాప్యాన్ని సహించేది లేదని ఉద్ఘాటించింది. జారీ చేసిన మార్గదర్శకాలలో పేర్కొన్న సమయపాలనలను ఖచ్చితంగా పాటించాలని బ్యాంకులను ఆదేశించింది.
Typhoon Krathon: దక్షిణ తైవాన్ను హడలెత్తించిన క్రాథాన్ తుఫాన్.. ఇద్దరు మృతి
CPPCలు నివేదికలు సమర్పించాలి..
ప్రతి నెలా సకాలంలో పింఛను జమ అయ్యేలా చూసుకోవడానికి, ప్రతి నెల చివరి పనిదినం ఉదయం వరకు పెన్షన్ జమ అయిందని నిర్ధారిస్తూ బ్యాంకు సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు (CPPCs) ఎలక్ట్రానిక్ రిపోర్టును తప్పనిసరిగా సమర్పించాలి. సకాలంలో డబ్బులు విడుదల అవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించడానికి ఈ నివేదిక సహాయపడుతుంది.
తాజావార్తలు
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!