Central Govt Pensioners: ఫించన్దారులకు గుడ్ న్యూస్.. ఆ తేదీన పెన్షన్
- కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్
- సకాలంలో పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆదేశం
- ప్రతినెలా చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని బ్యాంకులకు సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. పెన్షనర్ల ఖాతాలకు సకాలంలో పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అన్ని బ్యాంకులు ప్రతినెలా చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని సూచించారు. గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం.. పెన్షనర్లకు అనవసరమైన ఒత్తిడిని కలిగించే పెన్షన్ జాప్యం గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
Indian 3: ఇండియన్ 2 తర్వాత శంకర్కు ఊహించని షాక్?
Also Read
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
పెన్షన్కు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు:
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు ప్రతినెలా చివరి తేదీలో పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్ ఖాతాలో పెన్షన్ జమ అయ్యేలా చూసుకోవాలి. మెమోరాండం ప్రకారం, ‘కేంద్ర ప్రభుత్వ సివిల్ పెన్షనర్లకు అధీకృత బ్యాంకుల ద్వారా పెన్షన్ చెల్లింపు పథకం’ ప్రకారం.. అధీకృత బ్యాంకుల యొక్క కేంద్రీకృత పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లు (CPPCs) “నెలవారీ పెన్షన్/ఫ్యామిలీ పెన్షనర్ను నెల చివరి పనిదినం నాటికి పెన్షనర్/కుటుంబ పింఛనుదారు ఖాతాలో జమ చేయాలి.” మార్చి నెల ఫించన్ను ఏప్రిల్ మొదటి పని రోజున జమ చేయాలి” అని మెమోరాండం పేర్కొంది.
పింఛన్ ఆలస్యంపై పింఛనుదారులు ఆందోళన..
ప్రతినెలా వచ్చే పింఛన్లో జాప్యం కారణంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా పింఛను జాప్యం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడి వంటి నివేదికలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ ఫిర్యాదులను సీరియస్గా తీసుకున్న మంత్రిత్వ శాఖ పింఛను విడుదలలో జాప్యాన్ని సహించేది లేదని ఉద్ఘాటించింది. జారీ చేసిన మార్గదర్శకాలలో పేర్కొన్న సమయపాలనలను ఖచ్చితంగా పాటించాలని బ్యాంకులను ఆదేశించింది.
Typhoon Krathon: దక్షిణ తైవాన్ను హడలెత్తించిన క్రాథాన్ తుఫాన్.. ఇద్దరు మృతి
CPPCలు నివేదికలు సమర్పించాలి..
ప్రతి నెలా సకాలంలో పింఛను జమ అయ్యేలా చూసుకోవడానికి, ప్రతి నెల చివరి పనిదినం ఉదయం వరకు పెన్షన్ జమ అయిందని నిర్ధారిస్తూ బ్యాంకు సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు (CPPCs) ఎలక్ట్రానిక్ రిపోర్టును తప్పనిసరిగా సమర్పించాలి. సకాలంలో డబ్బులు విడుదల అవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించడానికి ఈ నివేదిక సహాయపడుతుంది.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!