Central Govt Pensioners: ఫించన్దారులకు గుడ్ న్యూస్.. ఆ తేదీన పెన్షన్
- కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్
- సకాలంలో పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆదేశం
- ప్రతినెలా చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని బ్యాంకులకు సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. పెన్షనర్ల ఖాతాలకు సకాలంలో పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అన్ని బ్యాంకులు ప్రతినెలా చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని సూచించారు. గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం.. పెన్షనర్లకు అనవసరమైన ఒత్తిడిని కలిగించే పెన్షన్ జాప్యం గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
Indian 3: ఇండియన్ 2 తర్వాత శంకర్కు ఊహించని షాక్?
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
పెన్షన్కు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు:
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు ప్రతినెలా చివరి తేదీలో పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్ ఖాతాలో పెన్షన్ జమ అయ్యేలా చూసుకోవాలి. మెమోరాండం ప్రకారం, ‘కేంద్ర ప్రభుత్వ సివిల్ పెన్షనర్లకు అధీకృత బ్యాంకుల ద్వారా పెన్షన్ చెల్లింపు పథకం’ ప్రకారం.. అధీకృత బ్యాంకుల యొక్క కేంద్రీకృత పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లు (CPPCs) “నెలవారీ పెన్షన్/ఫ్యామిలీ పెన్షనర్ను నెల చివరి పనిదినం నాటికి పెన్షనర్/కుటుంబ పింఛనుదారు ఖాతాలో జమ చేయాలి.” మార్చి నెల ఫించన్ను ఏప్రిల్ మొదటి పని రోజున జమ చేయాలి” అని మెమోరాండం పేర్కొంది.
పింఛన్ ఆలస్యంపై పింఛనుదారులు ఆందోళన..
ప్రతినెలా వచ్చే పింఛన్లో జాప్యం కారణంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా పింఛను జాప్యం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడి వంటి నివేదికలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ ఫిర్యాదులను సీరియస్గా తీసుకున్న మంత్రిత్వ శాఖ పింఛను విడుదలలో జాప్యాన్ని సహించేది లేదని ఉద్ఘాటించింది. జారీ చేసిన మార్గదర్శకాలలో పేర్కొన్న సమయపాలనలను ఖచ్చితంగా పాటించాలని బ్యాంకులను ఆదేశించింది.
Typhoon Krathon: దక్షిణ తైవాన్ను హడలెత్తించిన క్రాథాన్ తుఫాన్.. ఇద్దరు మృతి
CPPCలు నివేదికలు సమర్పించాలి..
ప్రతి నెలా సకాలంలో పింఛను జమ అయ్యేలా చూసుకోవడానికి, ప్రతి నెల చివరి పనిదినం ఉదయం వరకు పెన్షన్ జమ అయిందని నిర్ధారిస్తూ బ్యాంకు సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు (CPPCs) ఎలక్ట్రానిక్ రిపోర్టును తప్పనిసరిగా సమర్పించాలి. సకాలంలో డబ్బులు విడుదల అవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించడానికి ఈ నివేదిక సహాయపడుతుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!