Ginger – Tomato Price: అల్లం ధర ఆకాశాన్నంటుతుంది.. టమాట టెక్ చూపిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ginger – Tomato Price: ఉత్తర భారతంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల టమాటా పంట దెబ్బతినగా, మరోవైపు అల్లం రైతులు మాత్రం పంటను నిలిపివేసి గత ఏడాది నష్టాలను పూడ్చుకునేందుకు ధరలు పెంచుతున్నారు. టొమాటో మరోసారి తన విశ్వ రూపాన్ని చూపించడం ప్రారంభించింది. గత పక్షం రోజులుగా టమాటా, అల్లం ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి.
ఇదిలా ఉండగా పుచ్చకాయ విత్తనాల ధర మూడు రెట్లు పెరిగింది. వాస్తవానికి పుచ్చకాయ గింజలను మనం ఎక్కువగా సూడాన్ నుండి దిగుమతి చేసుకుంటాం. ప్రస్తుతం అక్కడ సైనిక వివాదం నడుస్తోంది. దీంతో దిగుమతులు పడిపోయాయి. సూడాన్ వివాదానికి ముందు కిలో పుచ్చకాయ విత్తనాల ధర రూ.300ఉండగా.. ప్రస్తుతం మూడురేట్లు పెరిగి రూ.900లకు చేరిందని ఢిల్లీకి చెందిన సంజయ్ శర్మ అనే వ్యాపారి తెలిపాడు.
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
- Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
- Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
Read Also:Kakani Govardhan Reddy: రైతు అసలైన శాస్త్రవేత్త.. రైతు మాత్రమే ప్రయోగాలు చేయడానికి అర్హుడు
రెట్టింపైన టమాటా ధర
15 రోజుల క్రితం రిటైల్ మార్కెట్లో కిలో రూ.40 ఉన్న టమాటా ధరలు ప్రస్తుతం కిలో రూ.80కి పెరిగాయి. ఆజాద్పూర్ మార్కెట్లోని టమాటా ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆజాద్పూర్ మండి (ఢిల్లీ)లో వర్షం కారణంగా పంట దెబ్బతినడంతో టమోటాల సరఫరా తగ్గింది. కొత్త పంట వచ్చేంత వరకు ధరలు ఇలాగే ఉండబోతున్నాయి. దక్షిణ భారతదేశం నుండి టమోటాలకు విపరీతమైన డిమాండ్ ఉందని, దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని కౌశిక్ చెప్పారు. ప్రస్తుతం హర్యానా, యూపీ ప్రాంతాల నుంచి టమోటాలు వస్తున్నాయన్నారు. కనీసం రెండు నెలల పాటు ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.
రాకెట్ కంటే వేగంగా అల్లం ధర
100 గ్రాములు రూ.30 ఉన్న అల్లం ధర ఇప్పుడు రూ.40కి పెరిగింది. గత ఏడాది గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోవాల్సి వచ్చిందని అఖిల భారత కూరగాయల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ గధ్వే చెబుతున్నారు. ఈసారి మార్కెట్లో జాగ్రత్తగా పంటను పండిస్తున్నారు. ఇప్పుడు ధరలు పెరగడంతో తమ పంటలను అమ్ముకోనున్నారు. భారతదేశ వార్షిక అల్లం ఉత్పత్తి దాదాపు 2.12 మిలియన్ మెట్రిక్ టన్నులు.
Read Also:Train Accident: 48 గంటలు నరకయాతన.. పొదల్లో సజీవంగా రైలు ప్రమాద బాధితుడు
తాజావార్తలు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!