Pregnancy Time: గర్భధారణ సమయంలో ఈ పండ్లు తింటున్నారా? తల్లి, బిడ్డలిద్దరికి డేంజరే!
- గర్భధారణ సమయంలో మహిళలు తినే ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరి.
- పైనాపిల్, ద్రాక్ష, చింతపండు, పచ్చి బొప్పాయి, అరటిపండు విషయాలలో గర్భణీలు జాగ్రత్త.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pregnancy Time: గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డలిద్దరికి ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత ముఖ్యమైంది. కొన్ని పండ్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడినా గర్భిణీ స్త్రీలు వాటిని తీసుకుంటే అవి హానికరంగా మారవచ్చు. ఈ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే, కొన్ని పండ్లు గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని, బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు. ఇప్పుడు అలాంటి పండ్లి ఏంటో ఒకసారి తెలుసుకుందామా..
Also Read: Venkatesh Prasad: టాప్-5 భారతీయ క్రికెటర్లలలో కోహ్లీ, రోహిత్, ధోనిలకు దక్కని చోటు
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
* గర్భధారణ సమయంలో పైనాపిల్ తినడం కేవలం పొరపాటుగా కూడా మంచిది కాదు. పైనాపిల్లో ఉన్న “బ్రోమెలైన్” అనే మూలకం గర్భస్రావాన్ని కలిగించవచ్చు. ఇది గర్భిణీ స్త్రీకి ఆరోగ్య సంబంధిత సమస్యలు కలిగించడమే కాకుండా బిడ్డకు కూడా హానికరం కలిగిస్తుంది కాబట్టి పైనాపిల్ను తినకుండా ఉండటం మంచిది.
* గర్భధారణ సమయంలో ద్రాక్షను ఎక్కువగా తినడం కూడా గర్భిణీ స్త్రీ, బిడ్డ ఆరోగ్యానికి హానికరం. ద్రాక్షలో “రెస్వెరాట్రాల్” అనే మూలకం ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో వైద్యుడి సలహా తీసుకుని మాత్రమే ద్రాక్ష తినడం మంచిది.
* గర్భధారణ సమయంలో చింతపండు తినడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా మొదటి నాలుగు మాసాలలో చింతపండు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది గర్భస్రావానికి కారణమవుతుంది. ఈ కారణంగా గర్భిణీ స్త్రీలు చింతపండు తీసుకోవడం మానుకోవడం మంచిది.
Also Read: Whatsapp View Once: వాట్సాప్ యూజర్లకు షాక్.. ‘View Once’ ఫీచర్లో పెద్ద లోపం..
* ఇక అన్నిటికంటే ముఖ్యమైనది పచ్చి బొప్పాయి కూడా గర్భధారణ సమయంలో తినవద్దు. ఇందులో ఉన్న రబ్బరు పాలు గర్భానికి హానికరంగా ఉంటాయి. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా పచ్చి బొప్పాయిని తీసుకోవడం తగదు.
* అరటిపండు గర్భధారణ సమయంలో సర్వసాధారణంగా చాలా పోషకాలు అందిస్తుంది. కానీ, కొన్ని సందర్భాలలో ముఖ్యంగా మధుమేహం ఉన్న మహిళలు అరటిపండు తినడం మితంగా చేసుకోవాలి. అదేవిధంగా, అలెర్జీ సమస్య ఉన్న గర్భిణీ స్త్రీలు కూడా అరటిపండు తినడం సురక్షితం కాదు. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమైనది. కొన్ని పండ్లు, వాటిలో ఉండే రసాయనాల వల్ల గర్భధారణను నష్టపోవచ్చు. కాబట్టి, గర్భిణీ స్త్రీలు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. వైద్యుడి సలహాతో ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!