Fraud: విశాఖ రాజధాని పేరుతో టోకరా..! లక్షలు పెడితే కోట్లు వస్తాయంటూ మోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fraud: ‘కాదేదీ కవితకు అనర్హం’ అని చెప్పారు మహాకవి శ్రీశ్రీ.. కానీ, నేడు కాదేదీ అవినీతికి అనర్హం అంటున్నారు కేటుగాళ్లు.. మోసం చేయడానికి ఉన్న ఏ ఒక్క అవకాశం వదలడంలేదుగా.. అనే విధంగా.. ఇప్పుడు విశాఖ రాజధానిని కూడా వాడేస్తున్నారు.. విశాఖ ఏపీకి పరిపాలన రాజధానిగా మారబోతోన్న విషయం విదితమే.. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.. దాని కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే, రాజధాని పేరుతో ఓ వ్యక్తికి రూ.7.80 లక్షలు టోకరా వేశారు కేటుగాళ్లు.. నిందితులు విశాఖ పరిసర ప్రాంత వాసులుగా గుర్తించారు.
Read Also: Annavaram EO Transfer: అన్నవరం దేవస్థానం ఈవో ఆకస్మిక బదిలీ
Also Read
- CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
- Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్... లక్ష్మణ్కే ఓటు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖ రాజధాని అవుతుందని లక్షల్లో పెట్టుబడి పెడితే.. కోట్ల రూపాయలు లాభం వస్తుందని ఆశ చూపించి ఓ వ్యక్తిని నిండా ముంచారు.. దీనిపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. బాధితుడు కృష్ణా జిల్లా అవనిగడ్డ నివాసి, అతడి తండ్రి పోతురాజు పంచాయతీరాజ్ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు.. రిటైర్డ్ అయ్యాక ప్రభుత్వం నుంచి రూ. 25 లక్షలు అందాయి.. అయితే, రాజధాని ప్రాంతంలో మంచి స్థలం ఇప్పిస్తామని నకిలీ డాక్యుమెంట్లు చూపించి మోసం చేశారు కేటుగాళ్లు.. ఇప్పుడు లక్షలు పెడితే చాలు.. త్వరలోనే అది కోట్లు పలుకుతుందని.. నమ్మబలికారు.. వారి మాటల్లో పడిపోయిన బాధితులు.. రూ.7.80 లక్షలు ఇచ్చారు.. అయితే, తమకు ఇచ్చినవి నకిలీ డాక్యుమెంట్లు అని గుర్తించిన బాధితులు.. లబోధిమోమంటూ పోలీసులను ఆశ్రయించారు.. ఫిర్యాదు అందుకుని కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!