Rajeev Chandrasekhar: ఈవీఎంలను తొలగించాలన్న ఎలాన్ మస్క్.. వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి వివరణ
- ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయొచ్చన్న మస్క్
- భారత్ లో సాధ్యం కాదని మాజీ మంత్రి వివరణ
- కావాలంటే భారత్ కి వచ్చి తయారీని పరిశీలించి..తమ దేశంలో కూడా రూపొందించొచ్చని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు – ఈవీఎంల విశ్వసనీయతపై ఇటీవల పోస్టు చేశారు. ఆయన ప్రకటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నుంచి ఈవీఎంలను తొలగించడంపై ఎలోన్ మస్క్ అభిప్రాయాలపై ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిప్పికొట్టారు. అందులో వాస్తవం లేదని అన్నారు. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్కు వచ్చి నేర్చుకోవాలని అన్నారు. వాస్తవానికి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రద్దు చేయాలని ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికపై ఒక పోస్ట్లో పేర్కొన్నారు. ఎందుకంటే వాటిని మనుషులు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-AI హ్యాక్ చేసే ప్రమాదం ఇప్పటికీ చాలా ఎక్కువ అని పేర్కొన్నారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Japan: జపాన్ లో అరుదైన వ్యాధి.. అది సోకిన 48 గంటల్లో మనిషి ఖతం!
Also Read
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
- Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
తన పోస్ట్పై రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. “ఇది అస్సలు సాధ్యంకాదు. ఎవరూ సురక్షితమైన డిజిటల్ హార్డ్వేర్ను తయారు చేయలేరు. ఎలోన్ మస్క్ ఆలోచనా విధానాన్ని యూఎస్ మరియు ఇతర ప్రదేశాలలో అన్వయించవచ్చు. అక్కడ వారు ఇంటర్నెట్-కనెక్ట్ చేయబడిన ఓటింగ్ మెషీన్లను రూపొందించడానికి సాధారణ కంప్యూటింగ్ ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తారు. భారతీయ ఈవీఎంలు కస్టమ్-డిజైన్ చేయబడినవి. సురక్షితమైనవి, ఏదైనా నెట్వర్క్ లేదా మీడియా నుంచి వేరుచేయబడి ఉంటాయి. ఈవీఎంలలో కనెక్టివిటీ లేదు. బ్లూటూత్, వై-ఫై, ఇంటర్నెట్ లేదు. రీప్రోగ్రామ్ చేయలేని ఫ్యాక్టరీ-ప్రోగ్రామ్ చేసిన కంట్రోలర్లు అది. మస్క్ భారత్ కి వచ్చి ఈవీఎం యంత్రాలు ఎలా చేయాలో నేర్చుకోవాలి. మీ దేశంలో కూడా తయారు చేయవచ్చు.” అని వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..