Soyam Bapu Rao : బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ
- బీజేపీకి మరో షాక్
- కాంగ్రెస్లో చేసిన మాజీ ఎంపీ
- పీసీసీ చీఫ్ సమక్షంలో కండువా కప్పుకున్న సోయం
- రేవంత్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్శితులైనట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సోయం బాపు రావు కాంగ్రెస్ లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువు కప్పుకున్నారు. ఆయనతో పాటుగా అత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “బీజేపీ కి రాజీనామా చేశా. రేవంత్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్శితున్ని అయ్యాను. అన్నీ మతాలను నేను గౌరవిస్తాను. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తా.” అని పేర్కొన్నారు.
READ MORE: Technology: ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ.. పేటెంట్ రైట్స్ కోసం భారీగా దరఖాస్తులు
Also Read
- Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
సోయం బాపు రావు.. తెలంగాణలోని ఆదిలాబాద్లోని వజ్జర్లో 1969 ఏప్రిల్ 28న జన్మించారు. రాజకీయ ప్రయాణం 2004లో ఆంధ్రప్రదేశ్లోని బోథ్ నియోజకవర్గం నుంచిసనసభ సభ్యునిగా (MLA) ప్రారంభమైంది. 2014 ఎన్నికలలో బోథ్ నుంచిలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థిగా పోటీ చేసి రాథోడ్ బాపురావు చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్లో చేరారు. 2018 ఎన్నికలలో బోథ్ నుంచి పోటీ చేసి, మళ్లీ రాథోడ్ బాపు రావు చేతిలో ఓడిపోయారు. అయితే, 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థిగా విజయం సాధించారు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి చెందిన గోడం నగేష్పై 58,560 ఓట్ల తేడాతో గెలుపొందారు.
READ MORE: MInister Atchannaidu: మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది!
తాజావార్తలు
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
-
Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..