Soyam Bapu Rao : బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ
- బీజేపీకి మరో షాక్
- కాంగ్రెస్లో చేసిన మాజీ ఎంపీ
- పీసీసీ చీఫ్ సమక్షంలో కండువా కప్పుకున్న సోయం
- రేవంత్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్శితులైనట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సోయం బాపు రావు కాంగ్రెస్ లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువు కప్పుకున్నారు. ఆయనతో పాటుగా అత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “బీజేపీ కి రాజీనామా చేశా. రేవంత్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్శితున్ని అయ్యాను. అన్నీ మతాలను నేను గౌరవిస్తాను. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తా.” అని పేర్కొన్నారు.
READ MORE: Technology: ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ.. పేటెంట్ రైట్స్ కోసం భారీగా దరఖాస్తులు
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
సోయం బాపు రావు.. తెలంగాణలోని ఆదిలాబాద్లోని వజ్జర్లో 1969 ఏప్రిల్ 28న జన్మించారు. రాజకీయ ప్రయాణం 2004లో ఆంధ్రప్రదేశ్లోని బోథ్ నియోజకవర్గం నుంచిసనసభ సభ్యునిగా (MLA) ప్రారంభమైంది. 2014 ఎన్నికలలో బోథ్ నుంచిలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థిగా పోటీ చేసి రాథోడ్ బాపురావు చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్లో చేరారు. 2018 ఎన్నికలలో బోథ్ నుంచి పోటీ చేసి, మళ్లీ రాథోడ్ బాపు రావు చేతిలో ఓడిపోయారు. అయితే, 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థిగా విజయం సాధించారు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి చెందిన గోడం నగేష్పై 58,560 ఓట్ల తేడాతో గెలుపొందారు.
READ MORE: MInister Atchannaidu: మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది!
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!