Flipkart Bus Tickets: ఊరు వెళ్తున్నారా.. బస్ టికెట్లు ఇక్కడ బుక్ చేసుకోండి.. భారీ డిస్కౌంట్ పొందండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తాజాగా మరో కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. తాజాగా ఫ్లిప్కార్ట్ బస్ టికెట్ బుకింగ్ సేవలను మొదలుపెట్టింది. ఈ టికెట్ బుకింగ్ సేవలను ఫ్లిప్కార్ట్ ఆయా రాష్ట్ర రవాణా కార్పొరేషన్ లో, ప్రవేట్ ఆపరేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో నేపధ్యంగానే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్, ముంబై, చెన్నై, చండీగఢ్ లతో పాటు మరికొన్ని ప్రముఖ నగరాల నుండి ఈ టికెట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇక ఈ సేవకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: Kalki 2898AD : కల్కి రిలీజ్ డేట్ వచ్చేస్తుంది.. రెడీ అవ్వండమ్మా..!
Also Read
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
ఈ సేవలలో ప్రస్తుతం ఎలాంటి బుకింగ్ చార్జీలు లేకుండా బస్ టికెట్ బుకింగ్ చేసుకోవచు అంటూ సంస్థ తెలిపింది. అలాగే కొత్తగా లాంచ్ చేసిన ఈ సేవలో కారణంగా ఏప్రిల్ నెలలో 15 నుంచి 20% వరకు రాయితీ కల్పించబోతున్నట్లు తెలిపింది. ఈ సేవలో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వేల రూట్లలో ఏకంగా 10 లక్షల బస్సుల సర్వీసులకు సంబంధించిన టికెట్ బుకింగ్ సేవలను అందించబోతున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది.
Also read:Maharastra: బావిలో పడిన పిల్లిని కాపాడబోయి ఐదుగురు మృత్యువాత..!
ఇక ఈ సంస్థ ఇప్పటికే ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్కార్ట్ లో బస్సు బుకింగ్ ఎలా చేసుకోవాలి అంటే.. బస్ బుకింగ్ యాప్ ప్రయాణ విభాగాన్ని ఓపెన్ చేసి అక్కడ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అన్న వివరాలను ఇవ్వడం ద్వారా చాలా సులువుగా బస్ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ సర్వీసులో భాగంగా తాజాగా సులభమైన ఈజీ యాక్సెస్, సులభమైన రీఫండ్లు, అలాగే 50 రూపాయల వరకు సూపర్ కాయిన్స్ రిడెంప్షన్ ద్వారా ఆఫర్లు ఇవ్వడం అలాగే 24 గంటలు వాయిస్ హెల్ప్ లైన్ లాంటి కీలక సేవలను ఫ్లిప్కార్ట్ అందించబోతోంది. ప్రస్తుతం లాంచ్ ఆఫర్ల భాగంగా సంస్థ కస్టమర్స్ కు 15% తగ్గింపుతో పాటు మరో అదనంగా 5 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. వీటితోపాటు ఫ్లిప్కార్ట్ యాప్ లో లక్కీ డ్రా పోటీలు కూడా నిర్వహిస్తోంది. ఇందులో ఒక రూపాయికే టికెట్లను అందించనున్నారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, వారణాసి, హరిద్వార్, తిరుపతి ఇలాంటి ప్రదేశాలకు వెళ్లే వారికి ఫ్లాట్ 25% భారీ డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ అందిస్తోంది.
తాజావార్తలు
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!