Anil Kumar Yadav: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనైతిక పొత్తులకు బుద్ధి చెప్పండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారం ముగియనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి ధీటుగా టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పరస్పర సహకారంతో ముందుకెళుతున్నాయి. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తూర్పు రాయలసీమ పట్టభద్రులు ,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వై.సి.పి. అభ్యర్థులను ఆశీర్వదించండి. వైసీపీని ఎదుర్కోలేక ఓటమి భయంతో టీడీపీ ,పిడిఎఫ్ లు అనైతిక పొత్తులు పెట్టుకున్నాయి. విశాఖ గ్లోబల్ సమ్మిట్ తో రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు రావటమే సీ.ఎం. జగన్ పనితీరుకు నిదర్శనం అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాదిమందికి ఉపాధి కలగబోతోంది. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ,పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు ఘన విజయం సాధించబోతున్నారు. 13 వ తేదీ ప్రతీ ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోండి..నెల్లూరులో కొందరు నేతలు నాపై పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాటిని పట్టించుకోను..అలాంటి నేతలు ఏమవుతున్నారో అందరూ చూస్తున్నారన్నారు అనిల్ కుమార్ యాదవ్.
Also Read
Read Also: Immoral Relationship : మొగుడు బయట.. మరిది లోపల.. కట్ చేస్తే
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?