Etela Rajender : బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం రాణిపేట లో “ప్రజా గోస – బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరు అని అన్నారు. అంతేకాకుండా.. సంక్షేమ పథకాల పేరుతో 25 వేల కోట్లు ఇస్తున కేసీఆర్, తాగిపించి 42 వేల కోట్లు దండుకుంటున్నారు అని విమర్శించారు. వచ్చే పంట కొనుగోలు చేశారో లేదో చెప్పలేదు అన్నారు.
Also Read
రైతు బంధు చెల్లించకుండా రైతులను ఎగవేత దారులను చేసిన ఘనత కెసిఆర్ కే దక్కింది అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి వారంలోనే పెన్షన్ ఇస్తామని, పెళ్లి పందిరిలోనే కళ్యాణ లక్ష్మి చెక్కు ఇస్తామని, యువతకు ఉద్యోగాలు ఇస్తామని, కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!