Etela Rajender : బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం రాణిపేట లో “ప్రజా గోస – బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరు అని అన్నారు. అంతేకాకుండా.. సంక్షేమ పథకాల పేరుతో 25 వేల కోట్లు ఇస్తున కేసీఆర్, తాగిపించి 42 వేల కోట్లు దండుకుంటున్నారు అని విమర్శించారు. వచ్చే పంట కొనుగోలు చేశారో లేదో చెప్పలేదు అన్నారు.
Also Read
రైతు బంధు చెల్లించకుండా రైతులను ఎగవేత దారులను చేసిన ఘనత కెసిఆర్ కే దక్కింది అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి వారంలోనే పెన్షన్ ఇస్తామని, పెళ్లి పందిరిలోనే కళ్యాణ లక్ష్మి చెక్కు ఇస్తామని, యువతకు ఉద్యోగాలు ఇస్తామని, కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!