Etela Rajender : బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం రాణిపేట లో “ప్రజా గోస – బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరు అని అన్నారు. అంతేకాకుండా.. సంక్షేమ పథకాల పేరుతో 25 వేల కోట్లు ఇస్తున కేసీఆర్, తాగిపించి 42 వేల కోట్లు దండుకుంటున్నారు అని విమర్శించారు. వచ్చే పంట కొనుగోలు చేశారో లేదో చెప్పలేదు అన్నారు.
Also Read
రైతు బంధు చెల్లించకుండా రైతులను ఎగవేత దారులను చేసిన ఘనత కెసిఆర్ కే దక్కింది అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి వారంలోనే పెన్షన్ ఇస్తామని, పెళ్లి పందిరిలోనే కళ్యాణ లక్ష్మి చెక్కు ఇస్తామని, యువతకు ఉద్యోగాలు ఇస్తామని, కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!