Tragedy : విద్యుత్ షాక్తో ఉద్యోగి మృతి.. పట్టించుకోని అధికారులు
- ఆందోల్ మండలం తాలేల్మ గ్రామంలో విషాదం
- విద్యుత్ షాక్ తో మృతి చెందిన పంచాయతీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి
- మృతి చెంది 12 గంటలు గడుస్తున్న పట్టించకోని అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం తాలేల్మ గ్రామంలో విద్యుత్ షాక్ తో గ్రామపంచాయతీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మయ్య మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన విధుల్లో భాగంగా గ్రామంలోని కరెంటు స్తంభాలకు విద్యుత్ బల్బులను అమర్చారు. అనంతరం కరెంటును అన్ చేసే క్రమంలో కరెంట్ (LC) తీసుకోకుండే విద్యుత్ లైన్ ను అన్ చేసే సందర్భంలో ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి పంచాయతీ అవుట్ సోర్సింగ్ కార్మికుడి లక్ష్మయ్య కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే ఉన్న తోట ఉద్యోగులు అప్రమత్తమై స్పృహ కోల్పోయిన లక్ష్మయ్యను హుటాహుటిన జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న క్రమంలో లక్ష్మయ్య కరెంట్ షాక్ తో మృతి చెందారు.
Gorre Puranam Movie Review: గొర్రె పురాణం మూవీ రివ్యూ
Also Read
- KTR: 'రాజ్యమా ఉలిక్కిపడు'.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
- కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
- Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క 'సెల్ఫీ వీడియో'తో అకౌంట్ రికవర్!
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపించారు. మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు. ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబానికి జోగిపేట సిపిఎం పార్టీ అండగా నిలిచింది. సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మృతుడు లక్ష్మయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ అధికారుల వైఖరిని తప్పుపడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఉద్యోగి లక్ష్మయ్య మరణించి గంటలు గడుస్తున్న అధికారులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించడానికి రాకపోవడం విచారకరం అని సిపిఎం నాయకులు విద్యాసాగర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారంతోపాటు ఒకరికి ఉద్యోగం కల్పించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Honda ADV 160: మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. హోండా ADV 160తో సహా 10 టూవీలర్ల ఆవిష్కరణ..
-
KTR: ‘రాజ్యమా ఉలిక్కిపడు’.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
-
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!