ED Raids : లాలూ యాదవ్ సన్నిహితుడికి చెందిన ప్రాంగణాలపై ఈడీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Raids : బీహార్ రాజధాని పాట్నాలోని లాలూయాదవ్ సన్నిహితుడు సుభాష్ యాదవ్ అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది. పాట్నా, దానాపూర్ నుంచి బిహ్తా వరకు ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. సుభాష్ యాదవ్ కూడా రాష్ట్రీయ జనతాదళ్ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో లాలూ యాదవ్కు సన్నిహితుడైన కౌన్సిలర్ వినోద్ జైస్వాల్పై కూడా ఆదాయపు పన్ను శాఖ ఉక్కుపాదం మోపింది.
Read Also: M Venkaiah Naidu: ఓనమాలు మాత్రమే నేర్చుకొంటే.. తెలుగు ఆనవాళ్లు ఉండవు
Also Read
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ఆర్జేడీ నేత, లాలూ యాదవ్కు సన్నిహితుడు సుభాష్ యాదవ్పై ఈడీ చర్యలు తీసుకుంది. బీహార్లో సుభాష్ యాదవ్ అక్రమ ఇసుక తవ్వకాల వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపించారు. 2019 లోక్సభ ఎన్నికలలో సుభాష్ యాదవ్ జార్ఖండ్లోని చత్రా నుండి RJD అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, ఎన్నికలలో అతను ఓడిపోయాడు. సుభాష్ యాదవ్ స్వస్థలం పాట్నాలోని షాపూర్ జిల్లా హెతాన్పూర్ గ్రామం. అతను బ్రాడ్సన్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి యజమాని. శుక్రవారం ఇసుకకు సంబంధించి నాయకుడి ప్రాంగణాన్ని ఈడీ విచారించింది. బీహార్ పోలీసులు గతంలో నమోదు చేసిన కొన్ని ఎఫ్ఐఆర్ల నుండి మనీలాండరింగ్ కేసు కూడా తలెత్తింది. ఇంతకు ముందు కూడా సుభాష్ యాదవ్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. 2018లో పాట్నా, ఢిల్లీ, ధన్బాద్లలో చర్యలు తీసుకున్నారు.
Read Also: IND vs ENG Test: అశ్విన్ మాయాజాలం.. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్స్ కోల్పోయిన ఇంగ్లండ్!
ఆర్జేడీపై ఆదాయపు పన్ను, ఈడీ ముప్పు పొంచి ఉంది. సుభాష్ యాదవ్ కంటే ముందే లాలూ యాదవ్ సన్నిహితుడు, సివాన్ కౌన్సిలర్ వినోద్ జైస్వాల్పై కూడా ఆదాయపు పన్ను శాఖ ఉక్కుపాదం మోపింది. కోల్కతా నుంచి ఆదాయపు పన్ను శాఖ బృందం విచారణ నిమిత్తం కౌన్సిలర్ ఇంటికి వచ్చింది. వినోద్ జైస్వాల్కు కోల్కతాలో మద్యం ఫ్యాక్టరీ ఉందని చెబుతున్నారు. అతని మద్యం ఫ్యాక్టరీ విచారణలో ఆదాయపు పన్ను బృందం అక్రమాలను గుర్తించింది, ఆ తర్వాత విచారణ ప్రారంభించబడింది. ఆ బృందం కోల్కతా నుండి పాట్నా చేరుకుంది.
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!