IND vs SL: ఫైనల్లో అతనితో జాగ్రత్త అంటున్న టీమిండియా ప్లేయర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే టైటిల్ మ్యాచ్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక కంటే భారత్ జట్టు చాలా బలంగా ఉన్న.. లంకేయుల జట్టులో ఓ ఆటగాడు టీమిండియాను టెన్షన్కి గురిచేస్తున్నాడు. ఇంతకుముందు జరిగిన సూపర్-4 మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు.. ఈ ఆటగాడు భారత జట్టులో సగం మందిని పెవిలియన్కు పంపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఆటగాడిని ఫైనల్లో టీమిండియా ఎలా డీల్ చేయగలదు.. మరోసారి ఈ ఆటగాడు టీమిండియాకు టెన్షన్గా మారతాడా..?. ఇంతకు టీమిండియాను ఇబ్బంది పెట్టే ఆటగాడు ఎవరునుకుంటున్నారా దునిత్ వెలలేగే.
Read Also: CM Kejriwal: నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందితే.. బీజేపీ సంబరాలు చేసుకుంది
Also Read
- కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
- Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క 'సెల్ఫీ వీడియో'తో అకౌంట్ రికవర్!
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
- Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
సెప్టెంబర్ 12న సూపర్-4 మ్యాచ్లో శ్రీలంక- భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ.. వెలలాగే ఓ మంచి ఇన్నింగ్స్ ఆడడం భారత ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ భారత్పై 40 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్లో భారత్లోని సీనియర్ ప్లేయర్లను పెవిలియన్ బాట పట్టించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ వంటి ఆటగాళ్లను ఔట్ చేశాడు. అంతకుముందు పాకిస్తాన్ పై సెంచరీలు బాదిన కోహ్లీ, కేఎల్ రాహుల్ ను తన అద్భుత స్పిన్ మాయజాలంతో వెనక్కి పంపించాడు.
Read Also: Lovers kissing video : బైక్ పై ముద్దులతో రెచ్చిపోయిన లవర్స్.. వీడియో వైరల్..
మరోవైపు రన్ మిషన్ విరాట్ కోహ్లి సాధారణంగా ఎడమచేతి వాటం స్పిన్నర్లకు తడబడటం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనాప్పటికీ ఫైనల్లో భారత్కు విరాట్ కోహ్లీ అత్యంత ప్రాధాన్యం. ఇలాంటి పరిస్థితిలో కోహ్లీ తన వికెట్ను వెలలాగేకి ఇవ్వకూడదని అనుకుంటున్నాడు. గత మ్యాచ్ జ్ఞాపకాలు టీమ్ ఇండియా మదిలో తప్పకుండా మెదులుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెలలాగేను ఎదుర్కొనేందుకు టీమిండియా పూర్తి సన్నద్ధతతో వస్తుంది. చూడాలి మరీ రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో.
తాజావార్తలు
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
-
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
-
Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!