Kadapa DSP: కడప జిల్లాలో 144 సెక్షన్.. రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కేసులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, నాయకుల సహకారంతో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. కౌంటింగ్ కు నాయకులు సహకరించాలని కోరారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలి.. ఆర్టీసీ బస్సులను నగర శివారులో నడపడం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుంది.. కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయండం జరుగుతుందన్నారు. దీనికి ప్రజలందరూ సహకరించాలి అని డీఎస్పీ షరీఫ్ కోరారు.
Read Also: Pushpa 2 : పుష్ప 2 నుంచి సెకండ్ సాంగ్ వచ్చేసింది..
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
ఇక, ఇతర జిల్లాల నుంచి ఎవరు రాకూడదు అంటూ కడప డీఎస్పీ షరీఫ్ తెలిపారు. అలాగే, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తాం.. ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలను పోలీసుల పర్మిషన్ లేకుండా ఎవరికి ఇవ్వకూడదు.. జిల్లా అధికారుల సూచనల మేరకు మద్యం షాపులకు సడలింపులు ఇవ్వడం జరుగుతుంది.. జిల్లా కలెక్టర్ పర్మిషన్ లేకుండా ఇతర వ్యక్తులు రాకూడదు అని ఆయన చెప్పుకొచ్చారు. నగర శివారులో 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది.. సీసీ కెమెరాల ద్వారా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నాం.. స్ట్రాంగ్ రూమ్ బయట నాలుగు అంచాల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది డీఎస్పీ షరీఫ్ తెలిపారు.
Read Also: OG : పవన్ మూవీ కోసం మరో మాస్ ఫీస్ట్ రెడీ చేస్తున్న తమన్..
అలాగే, జూన్ 3వ తేదీన పార్టీ కార్యాలయాలు బంద్ చేయడంతో పాటు సీసీ కెమరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని డీఎస్పీ షరీఫ్ చెప్పారు. కడప సబ్ డివిజన్ ఎటువంటి ర్యాలీలు, అల్లర్లకు పాల్పడకూడదు.. నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలి.. కడప సబ్ డివిజన్ లో నలుగురి మీద రౌడి షీటర్లు నమోదు చేయడం జరిగిందన్నారు. పద్మవ్యూహం లాంటి టీంను ఏర్పాటు చేయడం జరుగుతుంది.. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి.. ఎవరైనా అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!