Alcohol Effect: ఇంత ట్యాలెంటెడ్గా ఉన్నవేంట్రా బాబు.. అక్కడ ఎలా పడుకున్నావు.?
- మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో
- మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్న వ్యక్తి..
- సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alcohol Drinking Effect: కొంతమంది వ్యక్తులు మద్యం తగిన సమయంలో వారు చేసి పనులు కొన్ని సార్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో మద్యం తాగడం విపరీతంగా పెరిగిపోయింది. మద్యం తాగడం కేవలం ప్రత్యేక సందర్భాలకు పరిమితమై ఉండకుండా.. ఏ సందర్భం అయినా అడ్డగోలుగా తాగడం మాములుగా మారింది. ఇక న్యూ ఇయర్ వేడుకలు అంటూ చాలామంది వారి స్నేహితులతో కలిసి ఇష్టానుసారంగా తాగి ఎంజాయ్ చేస్తుంటారు. మద్యం తాగి వారి పని వారు చేసుకుంటే బాగుంటుంది..కానీ మద్యం తాగిన తర్వాత కొందరు చేసే పనుల వల్ల ఇతరులు ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని సార్లు అయితే ఇలా మద్యం మత్తులో కొందరు అనుకోని ఘటనల వల్ల ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కి విన్యాసాలు చేసిన సంఘటన అందరిని షాక్ కు గుర్తు చేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే..
Also Read: Drunk Man: ఎంత తాగావ్ రా నాయనా..? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో ఏకంగా 550 పాయింట్లు అవాక్కయిన పోలీసులు
Also Read
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్నెం జిల్లా పాలకొండ మండలం సింగిపురంలో ఓ తాగుబోతు హడలెత్తించాడు. మద్యం మత్తులో ఆ వ్యక్తి కరెంటు స్తంభం పైకి ఎక్కి హల్చల్ చేశాడు. అయితే మద్యం తాగిన వ్యక్తి కరెంటు స్తంభం ఎక్కిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న పలువురు వెంటనే సంబంధిత పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఆపేశారు. ఆ తర్వాత మద్యం తాగిన వ్యక్తి ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ గల పైన పడుకున్నాడు. విద్యుత్ తీగలపైనే కొద్దిసేపు విన్యాసాలు చేశారు. గ్రామ ప్రజలు అందరూ కలిసి బలవంతంగా అతనిని కిందికి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం తాగిన వ్యక్తి స్తంభం ఎక్కుతున్న సమయంలోనే అక్కడివారు త్వరగా స్పందించి సరైన సమయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రాణాలతో మిగిలాడు. ఇక సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అసలు అలా ఎందుకు విద్యుత్ స్తంభం ఎక్కాలనిపించింది అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.., మరికొందరేమో మద్యం తాగితే మరి ఇంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదంటూ మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!