CM Chandrababu: నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. పరదాలు కట్టొద్దు..
- అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్పై సీఎం చంద్రబాబు సెటైర్లు..
- నా కోసం మాత్రం ట్రాఫిక్ ఆపొద్దు.. పరదాలు కట్టొద్దని సూచన..
- నాకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఫర్వాలేదు..
- జనాన్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దన్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై సెటైర్లు వేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గతంలో సీఎం వస్తే ట్రాఫిక్ ఆపేవారు.. పరదాలు కట్టేవారంటూ ఎద్దేవా చేసిన ఆయన.. నా కోసం మాత్రం ట్రాఫిక్ ఆపొద్దు.. పరదాలు కట్టొద్దు అని పోలీసుల అధికారులకు సూచించారు.. నాకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఫర్వాలేదు.. కానీ, జనాన్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అన్నారు.. కొందరు మా ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ గురించి చెబుతున్నారు. జగన్ హెలీకాప్టర్లో వెళ్తే.. కింద ట్రాఫిక్ ఆపేస్తారట.. ఇదేంటో అర్థం కాలేదని దుయ్యబట్టారు సీఎం చంద్రబాబు నాయుడు.
Read Also: Hyderabad: సూసైడ్ నోట్ రాసి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. కారణమిదే..?
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
మరోవైపు వైఎస్ వివేకా హత్యపై సభలో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.. హూ కిల్డ్ బాబాయ్..? ఎవరో చెప్పాలన్న చంద్రబాబు. దీనికి విష్ణురుమార్ రాజు అయినా సమాధానం చెబుతారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.. చంద్రబాబు స్పీచ్ మధ్యలో ఇంటర్వీన్ అయిన విష్ణుకుమార్ రాజు. ఐదేళ్ల పాటు విధ్వంసకర పాలన చూశామన్నారు.. ఇంతటి విధ్వంసకర పాలన చూసిన తర్వాత కూడా 40 శాతం ఓట్లెలా వచ్చాయోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. వివేకా హత్య విషయంలో సీబీఐ విచారణలో వాస్తవాలు తేలుతాయని విష్ణు కుమార్ రాజు అనగా..? కేంద్రమే తేల్చాలన్నారు టీడీపీ సభ్యులు. హూ కీల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభిస్తుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?