DK Aruna : మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఅర్ఎస్, కాంగ్రెస్ లోపల కలిసి ఉండి బయటికి కొట్లాడినట్టు నటిస్తున్నాయని విమర్శించారు డీకే అరుణ. అంతేకాకుండా.. పైగా మా పైనే బట్ట కాల్చి మీద వేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని, కొన్ని పత్రికలు వ్యక్తి గత అజెండా తో వ్యవహరిస్తున్నాయని డీకే అరుణ అన్నారు. కొన్ని చానల్స్, పత్రికలు ఉద్దేశపూర్వకంగా ఇతర పార్టీలను లేపే ప్రయత్నం చేస్తున్నాయని, బీజేపీ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలిసిన ఈ విధంగా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు. రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక అబివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని, దేశం, రాష్ట్రం కోసం సైనికుల్లా పని చేయాల్సిన అవసరం బీజేపీ కార్యకర్తలకు ఉందన్నారు.
Also Read : Rahul Gandhi: ఒకవైపు మహాత్మా గాంధీ, మరో వైపు గాడ్సే..ఎంపీ ప్రచారంలో రాహుల్ గాంధీ..
Also Read
- MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
- RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
జూరాల నీటితో ప్రాజెక్టు నిర్మిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమయ్యేదని పేర్కొన్నారు. నార్లాపూర్ దగ్గర ఒక్క మోటర్ స్టార్ట్ చేసి నీళ్లిచ్చామని కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. బీజేపీ ఈ సారి కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, జూరాల నీటితో ప్రాజెక్టు నిర్మించి సాగునీటిని అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మోసపూరిత మాటలతో విసిగిపోయారని, ఈ సారి ఓడించటానికి రెడీగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేయడానికి వస్తోందని, ప్రజలు కాంగ్రెస్ మోసపు మాటలను గమనించాలని కోరారు. మహబుబ్నగర్లో జరిగే ప్రధాని సభను సక్సెస్ చేయాలని కోరారు.
Also Read : MS Dhoni: మహీ భాయ్ ఐ లవ్ యూ.. అభిమాని పిలుపుకు మిస్టర్ కూల్ ఎలా స్పందించాడంటే..!
- Tags
- bjp
- breaking news
- BRS
- cm kcr
- DK Aruna
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!