DGCA: 2021 నుండి నో ఫ్లై లిస్ట్లో 166 మంది.. వారి అనుచిత ప్రవర్తనే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGCA: ఇటీవలి కాలంలో విమానాల్లో ప్రయాణికుల చెడు ప్రవర్తనకు సంబంధించి అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రయాణికులు తమ సహ ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేస్తున్నారు. కొన్నిచోట్ల విమాన సిబ్బంది లేదా విమాన సహాయక సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి ప్రవర్తన కారణంగా కొంతమంది ప్రయాణీకులు ఎయిర్ ఫ్లైట్లను ఎక్కకుండా నిషేధించబడ్డారు. 2021 సంవత్సరంలో DGCA అలాంటి వారిని ‘నో ఫ్లై లిస్ట్’లో పెట్టారు.
Read Also:Nicholas Pooran Fine: పూరన్కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. కారణం ఏంటంటే!
Also Read
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
2021లో ‘నో ఫ్లై లిస్ట్’ ప్రారంభమైనప్పటి నుండి ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇప్పటివరకు 166 మంది ప్రయాణికులను ఈ జాబితాలో చేర్చింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం పార్లమెంట్లో సమాచారం అందించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో వెల్లడించింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ 2020లో ప్రయాణికులు చేసిన ఫిర్యాదుల సంఖ్య 4,786 అని వ్రాతపూర్వక సమాధానంలో రాజ్యసభకు తెలిపారు.. 2021లో 5,321, 2022లో 5,525, ఈ సంవత్సరం జనవరి నుండి 2,384గా తెలిసారు. 2014లో దేశంలో షెడ్యూల్డ్ ఆపరేటర్ల సముదాయంలో మొత్తం 395 విమానాలు ఉన్నాయని, 2023 నాటికి వాటి సంఖ్య 729కి పెరిగిందని ఆయన చెప్పారు.
Read Also:Vizag Road Accident: రుషికొండ బీచ్ వద్ద కారు బీభత్సం.. బైక్ని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి
ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 2300 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయి. 2021 సంవత్సరం నుండి నో ఫ్లై జాబితాను విడుదల చేసిన తర్వాత అన్ని ఫిర్యాదులను DGCA పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. DGCA నుండి అందిన సమాచారం ప్రకారం.. దేశంలోని ప్రధాన దేశీయ విమానయాన సంస్థల మొత్తం విమానాల పరిమాణం వచ్చే ఏడేళ్లలో దాదాపు 1,600 వరకు ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు ఉన్న డేటా ప్రకారం.. రద్దు చేయబడిన విమానాల నిష్పత్తి 0.58 శాతంగా ఉందని ఆయన చెప్పారు. బీజేపీ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ ప్రశ్నలకు వీకే సింగ్ సమాధానమిచ్చారు.
తాజావార్తలు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!