Air India: ఎయిర్ ఇండియాకు రూ.కోటి జరిమానా విధించిన DGCA.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ఎయిర్ ఇండియాపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారీ జరిమానా విధించింది . దేశంలో రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్బస్ విమానాన్ని అనుమతులు లేకుండా ఎనిమిది సార్లు నడిపినందుకు ఎయిర్ ఇండియాపై DGCA రూ.1 కోటి జరిమానా విధించినట్లు తెలిపింది. దీనిని చాలా తీవ్రమైన ఉల్లంఘనగా DGCA పరిగణించిందని సమాచారం.
READ ALSO: IPL 2026: కొత్త కెప్టెన్ను ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్.. 17 ఏళ్ల నిరీక్షణ ఫలించేనా?
Also Read
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
- White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
- US-Iran Deal: యురేనియం వదులుకోవడానికి ఇరాన్ సిద్ధం..!
క్లియరెన్స్ లేకుండా 8 సార్లు నింగిలోకి..
ఎయిర్ ఇండియా ఎయిర్బస్ A320 విమానం నవంబర్ 24 – 25 మధ్య ఎయిర్వర్తినెస్ రివ్యూ సర్టిఫికేట్ (ARC) లేకుండా ప్రయాణించిందని DGCA గుర్తించింది. ఏదైనా విమానం ఎగరడానికి ఈ సర్టిఫికేట్ అవసరం, భద్రత, ఇతర తనిఖీల తర్వాత మాత్రమే ఈ సర్టిఫికేట్ను జారీ చేస్తారు. నవంబర్ 24 – 25 మధ్య ఎయిర్ ఇండియా ఎయిర్బస్ ఈ సర్టిఫికేట్ లేకుండా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల మధ్య అనేక ప్రయాణీకుల విమానాలను నడిపిందని డీజీసీఏ గుర్తించింది. విమానయాన సంస్థ ప్రవర్తనను తీవ్ర నిర్లక్ష్యంగా డీజీసీఏ పరిగణించిందని పలు వర్గాలు తెలిపాయి. ఇలాంటి కేసుల్లో డీజీసీఏ కఠిన చర్యలు తీసుకుంటుందని, అందుకే ఎయిర్ ఇండియాకు గరిష్ట జరిమానా విధించినట్లు పలు వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్బెల్ విల్సన్ను కూడా జవాబుదారీగా చేసినట్లు సమాచారం.
గత ఏడాది డిసెంబర్లో ఎయిర్ ఇండియా తనను తాను తనిఖీ చేసుకున్నప్పుడు, సంస్థ పనితీరులో కొన్ని లోపాలు ఉన్నాయని తేలింది. అప్పుడు వారు తమ పద్ధతులను మార్చుకుంటామని ఒప్పుకున్నారు. కానీ, ఈసారి పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. దాంతో పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) రంగంలోకి దిగి, ఎయిర్ ఇండియాపై భారీ జరిమానా విధించింది
ఎయిర్ ఇండియా ఏం చెప్పింది?
DGCA చర్యకు ప్రతిస్పందిస్తూ, ఎయిర్ ఇండియా ప్రతినిధి తాజాగా మాట్లాడారు. 2025లోనే ఈ విషయాన్ని ఎయిర్లైన్ స్వయంగా DGCA నివేదించిందని పేర్కొన్నారు. అన్ని లోపాలను సంతృప్తికరంగా పరిష్కరించామని, దానికి సంబంధించిన సమాచారం కూడా అధికారులకు అందించామని ఆయన వెల్లడించారు. ప్రయాణీకుల భద్రత, కార్యాచరణ, అత్యున్నత ప్రమాణాలను నిర్వహించడానికి ఎయిర్లైన్ తన పూర్తి నిబద్ధతను కొనసాగిస్తోందన్నారు.
READ ALSO: Iran Hit List: ఇరాన్ టార్గెట్లో ఆ దేశాధినేతే ఫస్ట్.. ఎవరో తెలుసా?
తాజావార్తలు
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
-
Sonam Kapoor: పనిమనుషుల కోసం రూ.51 కోట్ల ఫ్లాట్లా? సోనమ్ టీమ్ క్లారిటీ!
-
SSC GD 2026: అభ్యర్థులకు అలర్ట్.. SSC GD కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు.. కొత్త ఎగ్జామ్ డేట్ ఇదే
-
Yamaha Ethanol Bike: ఇథనాల్తో నడిచే యమహా బైక్ భారత్లోకి ఎప్పుడు? కంపెనీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?