Air India: ఎయిర్ ఇండియాపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారీ జరిమానా విధించింది . దేశంలో రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్బస్ విమానాన్ని అనుమతులు లేకుండా ఎనిమిది సార్లు నడిపినందుకు ఎయిర్ ఇండియాపై DGCA రూ.1 కోటి జరిమానా విధించినట్లు తెలిపింది. దీనిని చాలా తీవ్రమైన ఉల్లంఘనగా DGCA పరిగణించిందని సమాచారం. READ ALSO: IPL 2026: కొత్త కెప్టెన్ను ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్.. 17 ఏళ్ల నిరీక్షణ…
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, అలాగే ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి తక్షణ ఆర్థిక అవసరాలను నిమిత్తం రూ.25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రూ. 1 కోటి ప్రకటించిన విషయం తెలిసిందే.