BCCI: భారత్లో ఉమెన్స్ వరల్డ్ కప్ నిర్వహణకు అనుమతి నిరాకరణ.. కారణం ఇదే..!
- ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి అనుమతి నిరాకరించిన భారత్
- కొత్త వేదిక కోసం వెతుకుతున్న ఐసీసీ ( ICC)
- యుఏఈలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని వార్తలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అనుమతి నిరాకరించింది. దీంతో.. ఐసీసీ ( ICC) కొత్త వేదిక కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో.. యుఏఈలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా ఈ టోర్నీని అక్కడ నిర్వహించడం కష్టంగా మారింది. టీ20 ప్రపంచ కప్ను నిర్వహించడం గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో మాట్లాడింది. అయితే వచ్చే ఏడాది 50 ఓవర్ల మహిళల ప్రపంచ కప్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉందని.. ఈ కారణంగా వరుసగా రెండు ప్రపంచ కప్లకు ఆతిథ్యం ఇవ్వడానికి బీసీసీఐ నిరాకరించింది.
Read Also: Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక..
Also Read
- Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే... వైద్యుల హెచ్చరిక
- Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
Cricbuzz నివేదిక ప్రకారం.. సమయ పరిమితుల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దుబాయ్/అబుదాబిని చేయాలని చూస్తోంది. దీనికి బీసీబీ (BCB) కొంత సమయం కోరింది. ఐసీసీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఐసీసీ కొత్త వేదికను ఆగస్టు 20న ఆన్లైన్ డైరెక్టర్ల సమావేశంలో ప్రకటించాలని భావిస్తుంది. అయితే ఈ సమావేశానికి వేరే ఎజెండా ఉంటుంది. మహిళల టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వకపోవడంపై జై షా స్పందించారు. ‘వచ్చే ఏడాది 50 ఓవర్ల మహిళల ప్రపంచకప్కు ఆతిథ్యం ఇస్తున్నాం. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగలరా అని బంగ్లాదేశ్ బీసీసీఐని అడిగింది. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది. వచ్చే ఏడాది మేము మహిళల వన్డే ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. నేను ఇవ్వదలచుకోలేదు. నేను ప్రపంచ కప్లను బ్యాక్ టు బ్యాక్ హోస్ట్ చేయాలనుకుంటున్నాను.” అని జైషా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
-
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!