BCCI: భారత్లో ఉమెన్స్ వరల్డ్ కప్ నిర్వహణకు అనుమతి నిరాకరణ.. కారణం ఇదే..!
- ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి అనుమతి నిరాకరించిన భారత్
- కొత్త వేదిక కోసం వెతుకుతున్న ఐసీసీ ( ICC)
- యుఏఈలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని వార్తలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అనుమతి నిరాకరించింది. దీంతో.. ఐసీసీ ( ICC) కొత్త వేదిక కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో.. యుఏఈలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా ఈ టోర్నీని అక్కడ నిర్వహించడం కష్టంగా మారింది. టీ20 ప్రపంచ కప్ను నిర్వహించడం గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో మాట్లాడింది. అయితే వచ్చే ఏడాది 50 ఓవర్ల మహిళల ప్రపంచ కప్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉందని.. ఈ కారణంగా వరుసగా రెండు ప్రపంచ కప్లకు ఆతిథ్యం ఇవ్వడానికి బీసీసీఐ నిరాకరించింది.
Read Also: Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక..
Also Read
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
Cricbuzz నివేదిక ప్రకారం.. సమయ పరిమితుల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దుబాయ్/అబుదాబిని చేయాలని చూస్తోంది. దీనికి బీసీబీ (BCB) కొంత సమయం కోరింది. ఐసీసీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఐసీసీ కొత్త వేదికను ఆగస్టు 20న ఆన్లైన్ డైరెక్టర్ల సమావేశంలో ప్రకటించాలని భావిస్తుంది. అయితే ఈ సమావేశానికి వేరే ఎజెండా ఉంటుంది. మహిళల టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వకపోవడంపై జై షా స్పందించారు. ‘వచ్చే ఏడాది 50 ఓవర్ల మహిళల ప్రపంచకప్కు ఆతిథ్యం ఇస్తున్నాం. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగలరా అని బంగ్లాదేశ్ బీసీసీఐని అడిగింది. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది. వచ్చే ఏడాది మేము మహిళల వన్డే ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. నేను ఇవ్వదలచుకోలేదు. నేను ప్రపంచ కప్లను బ్యాక్ టు బ్యాక్ హోస్ట్ చేయాలనుకుంటున్నాను.” అని జైషా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
-
Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ తింటే చాలు!
-
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
ట్రెండింగ్
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!