Devendra Fadnavis : కావాలనే రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని అకోలాలో సోషల్ మీడియాలో పోస్ట్పై మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని శక్తులు ప్రేరేపిస్తున్నాయి అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రయత్నాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, అయితే ఈ ప్రయత్నాలు ఫలించవని, ప్రభుత్వం వీటిని అణిచి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సంఘ వ్యతిరేక శక్తులకు తగిన గుణపాఠం చెబుతామని ఆయన వెల్లడించారు. దీని వెనుక (రాజకీయంగా ప్రేరేపించబడింది) కొన్ని సంస్థలు దీని వెనుక ఉన్నాయి అని డిప్యూటీ సీఎం అన్నారు.
Also Read : Ramcharan: మండు వేసవిలో చల్లటి స్ఫూర్తి పంచుతున్న రామ్చరణ్ ఫ్యాన్స్!
Also Read
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
మహారాష్ట్రలో ఇటీవలి హింసాత్మక సంఘటనలపై ఫడ్నవీస్ స్పందిస్తూ, సరైన సమయంలో పోలీసులు జోక్యం చేసుకున్నందున అల్లర్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో శాంతిభద్రతల విఘాతం కలుగకుండా తగిన చర్యలు తీసుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నావీస్ అన్నారు. పోలీసులు అలర్ట్ గా ఉన్నారని, ఇతర ప్రాంతాల నుంచి అదనపు భద్రతా బలగాలను అక్కడ మోహరించినట్లు ఆయన చెప్పారు.
Also Read : IPL 2023 : గుజరాత్ తో పోటీకి సై అంటున్న సన్ రైజర్స్
అసలు ఏం జరిగిందంటే.. మహారాష్ట్రలోని అకోలా నగరంలో శనివారం ఒక మత గురువు గురించి సోషల్ మీడియా పోస్ట్పై రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరు పోలీసులతో సహా మరో 10 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక వర్గానికి చెందిన వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ను అప్లోడ్ చేశాడు.. ఇది మరొక సంఘం మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తూ పాత నగరం హరిహరపేటలో ఘర్షణలు జరిగాయి.
Also Read : Krithi Shetty: దెబ్బ మీద దెబ్బ.. బేబమ్మకి ఏమైంది?
ఈ ఘటన తర్వాత నగరంలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం సిఆర్పిసి సెక్షన్ 144 విధించింది. అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు మూడు వేర్వేరు కేసులు నమోదు చేసి 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉందని అకోలా అదనపు ఎస్పీ మోనికా రౌత్ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఔరగాబాద్లోని ఒక దేవాలయం సమీపంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పరిస్థితిని నియంత్రించడానికి వెళ్లిన పోలీసులపైకి సుమారు 500 మందితో కూడిన ఓ గుంపు రాళ్లు, పెట్రోల్ నింపిన బాటిళ్లను విసిరారు.. దీంతో 10 మంది పోలీసులతో పాట మరో 12 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!