Arvind Kejriwal: పెరిగిన నీటి బిల్లులపై అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చిన ఢిల్లీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Chief Minister: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఆయన నివాసంలో జరిగే ఈ సమావేశంలో దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన నీటి బిల్లుల అంశంపై చర్చించనున్నారు. పెరిగిన నీటి బిల్లుల కోసం ఢిల్లీ ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని తీసుకురావాలని చూస్తుంది.
Also Read
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే, వాస్తవానికి పెరిగిన నీటి బిల్లులకు సంబంధించి వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ పథకంపై చర్చ సందర్భంగా తీవ్ర దుమారం రేగింది. అంతకు ముందు 2023 జూన్ 14వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి దేశ రాజధానిలోని వినియోగదారులు పెండింగ్ నీటి బిల్లుల కోసం ‘వన్-టైమ్ సెటిల్మెంట్ స్కీమ్’ని ప్రకటించారు. ఢిల్లీలోని దాదాపు 27.6 లక్షల మంది వినియోగదారులలో 11.7 లక్షల మంది వినియోగదారులకు మొత్తం రూ.5,737 కోట్లు బకాయిలు ఉన్నాయని సీఎం కార్యాలయం తెలిపింది.
Read Also: FDI in Space : అంతరిక్ష రంగంలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన కేంద్రప్రభుత్వం
ఇక, పెరిగిన నీటి బిల్లుల వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని అధికారులు వ్యతిరేకిస్తున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. కావాలనే తమ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రంలోని కొందరు అధికారులు టార్గె్ట్ చేశారని పేర్కొన్నారు. అయితే, గతంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వన్-టైమ్ సెటిల్మెంట్ పథకం మంత్రి మండలి ముందు ప్రతిపాదనను సమర్పించడానికి పట్టణ అభివృద్ధి కార్యదర్శి నిరాకరించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!