Polavaram Project Tour: పోలవరం నిర్మాణంపై నిపుణుల బృందం పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం నిర్మాణంలో అత్యధునిక టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా వరదల పరిస్థితిని ముందుగానే అంచనావేయడంతో పాటు ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని పూణేకి చెందిన CWPRS నిపుణుల బృందం స్పష్టం చేసింది. పోలవరంలో పర్యటించిన నిపుణుల బృందం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. దేశంలో టెక్నాలజీ ఆధారంగా డ్యామ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా పోలవరం డ్యామ్ నిర్మాణం జరుగుతుందని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం తెలిపింది.
పోలవరం ప్రాజెక్టు అధారిటీ బృందంతో కలసి CWPRS టీమ్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించింది. గురువారం ఉదయం పోలవరం చేరుకున్న నిపుణుల బృందం సభ్యులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సమీక్షాసమావేశం నిర్వహించారు. సి డబ్ల్యూ పి ఆర్ ఎస్ నిపుణుల బృందం సభ్యులు డాక్టర్ ఎం సెల్వబాలన్, నేతృత్వంలోని జేకే, సింగ్, కాళీ భగవాన్ స్పిల్వే వే వద్ద 40 బ్లాక్ కంట్రోల్ రూమ్ ఇన్వెస్ట్మెంట్ను డేటా లాగర్ పరిశీలించారు అనంతరం పోలవరం ప్రాజెక్టులో స్పీల్ వే లో జరుగుతున్న పనులతో పాటు స్పిల్వే వద్ద 26, 04, బ్లాక్ కంట్రోల్ రూమ్ ను ఇన్వెస్ట్మెంట్ను డేటా లాగర్ పరిశీలించారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read ALso: Meta Layoff: “నా గుండె ఆగినట్టయింది”.. ఉద్యోగం పోయిన భారతీయ సంతతి మహిళ ఆ’వేదన’
ఈసందర్భంగా CWPRS టీమ్ సభ్యులు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం దేశంలోనే తొలిసారని తెలిపారు. ఆన్ లైన్ ద్వార ఎప్పటికప్పుడు ప్రాజెక్టు వద్ద పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు, వరద ప్రభావాన్ని ముందుగానే అంచాన వేయడం ద్వారా ప్రమాదాలను, ముంపు సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు. భవిష్యత్తులో పోలవరం వద్ద నీటినిల్వలు, ఇతర అంశాలను తెలుసుకునేందుకు ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని, పిపిఏ అధికారుల అనుమతితో వీటన్నిటిని తెలుసుకోవచ్చని సూచించారు. మరో ఆరునెలల్లో టెక్నాలజీకి సంబందించిన పనులు పూర్తయ్యే అవకాశముందని వారు తెలిపారు.
Read Also: Vishwak Sen: బలుపు తగ్గలేదు.. మరో బూతు పదంతో ‘ధమ్కీ’ ఇచ్చిన మాస్ కా దాస్
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!