Polavaram Project Tour: పోలవరం నిర్మాణంపై నిపుణుల బృందం పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం నిర్మాణంలో అత్యధునిక టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా వరదల పరిస్థితిని ముందుగానే అంచనావేయడంతో పాటు ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని పూణేకి చెందిన CWPRS నిపుణుల బృందం స్పష్టం చేసింది. పోలవరంలో పర్యటించిన నిపుణుల బృందం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. దేశంలో టెక్నాలజీ ఆధారంగా డ్యామ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా పోలవరం డ్యామ్ నిర్మాణం జరుగుతుందని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం తెలిపింది.
పోలవరం ప్రాజెక్టు అధారిటీ బృందంతో కలసి CWPRS టీమ్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించింది. గురువారం ఉదయం పోలవరం చేరుకున్న నిపుణుల బృందం సభ్యులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సమీక్షాసమావేశం నిర్వహించారు. సి డబ్ల్యూ పి ఆర్ ఎస్ నిపుణుల బృందం సభ్యులు డాక్టర్ ఎం సెల్వబాలన్, నేతృత్వంలోని జేకే, సింగ్, కాళీ భగవాన్ స్పిల్వే వే వద్ద 40 బ్లాక్ కంట్రోల్ రూమ్ ఇన్వెస్ట్మెంట్ను డేటా లాగర్ పరిశీలించారు అనంతరం పోలవరం ప్రాజెక్టులో స్పీల్ వే లో జరుగుతున్న పనులతో పాటు స్పిల్వే వద్ద 26, 04, బ్లాక్ కంట్రోల్ రూమ్ ను ఇన్వెస్ట్మెంట్ను డేటా లాగర్ పరిశీలించారు.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
Read ALso: Meta Layoff: “నా గుండె ఆగినట్టయింది”.. ఉద్యోగం పోయిన భారతీయ సంతతి మహిళ ఆ’వేదన’
ఈసందర్భంగా CWPRS టీమ్ సభ్యులు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం దేశంలోనే తొలిసారని తెలిపారు. ఆన్ లైన్ ద్వార ఎప్పటికప్పుడు ప్రాజెక్టు వద్ద పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు, వరద ప్రభావాన్ని ముందుగానే అంచాన వేయడం ద్వారా ప్రమాదాలను, ముంపు సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు. భవిష్యత్తులో పోలవరం వద్ద నీటినిల్వలు, ఇతర అంశాలను తెలుసుకునేందుకు ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని, పిపిఏ అధికారుల అనుమతితో వీటన్నిటిని తెలుసుకోవచ్చని సూచించారు. మరో ఆరునెలల్లో టెక్నాలజీకి సంబందించిన పనులు పూర్తయ్యే అవకాశముందని వారు తెలిపారు.
Read Also: Vishwak Sen: బలుపు తగ్గలేదు.. మరో బూతు పదంతో ‘ధమ్కీ’ ఇచ్చిన మాస్ కా దాస్
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!