Polavaram Project Tour: పోలవరం నిర్మాణంపై నిపుణుల బృందం పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం నిర్మాణంలో అత్యధునిక టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా వరదల పరిస్థితిని ముందుగానే అంచనావేయడంతో పాటు ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని పూణేకి చెందిన CWPRS నిపుణుల బృందం స్పష్టం చేసింది. పోలవరంలో పర్యటించిన నిపుణుల బృందం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. దేశంలో టెక్నాలజీ ఆధారంగా డ్యామ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా పోలవరం డ్యామ్ నిర్మాణం జరుగుతుందని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం తెలిపింది.
పోలవరం ప్రాజెక్టు అధారిటీ బృందంతో కలసి CWPRS టీమ్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించింది. గురువారం ఉదయం పోలవరం చేరుకున్న నిపుణుల బృందం సభ్యులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సమీక్షాసమావేశం నిర్వహించారు. సి డబ్ల్యూ పి ఆర్ ఎస్ నిపుణుల బృందం సభ్యులు డాక్టర్ ఎం సెల్వబాలన్, నేతృత్వంలోని జేకే, సింగ్, కాళీ భగవాన్ స్పిల్వే వే వద్ద 40 బ్లాక్ కంట్రోల్ రూమ్ ఇన్వెస్ట్మెంట్ను డేటా లాగర్ పరిశీలించారు అనంతరం పోలవరం ప్రాజెక్టులో స్పీల్ వే లో జరుగుతున్న పనులతో పాటు స్పిల్వే వద్ద 26, 04, బ్లాక్ కంట్రోల్ రూమ్ ను ఇన్వెస్ట్మెంట్ను డేటా లాగర్ పరిశీలించారు.
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
Read ALso: Meta Layoff: “నా గుండె ఆగినట్టయింది”.. ఉద్యోగం పోయిన భారతీయ సంతతి మహిళ ఆ’వేదన’
ఈసందర్భంగా CWPRS టీమ్ సభ్యులు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం దేశంలోనే తొలిసారని తెలిపారు. ఆన్ లైన్ ద్వార ఎప్పటికప్పుడు ప్రాజెక్టు వద్ద పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు, వరద ప్రభావాన్ని ముందుగానే అంచాన వేయడం ద్వారా ప్రమాదాలను, ముంపు సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు. భవిష్యత్తులో పోలవరం వద్ద నీటినిల్వలు, ఇతర అంశాలను తెలుసుకునేందుకు ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని, పిపిఏ అధికారుల అనుమతితో వీటన్నిటిని తెలుసుకోవచ్చని సూచించారు. మరో ఆరునెలల్లో టెక్నాలజీకి సంబందించిన పనులు పూర్తయ్యే అవకాశముందని వారు తెలిపారు.
Read Also: Vishwak Sen: బలుపు తగ్గలేదు.. మరో బూతు పదంతో ‘ధమ్కీ’ ఇచ్చిన మాస్ కా దాస్
తాజావార్తలు
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
-
NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..