Etela Rajender: మీ నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, సీఎం నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి అని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇసుక మేటలు పెట్టారు.. అన్నారం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో బ్యాక్ వాటర్ వల్ల వేల ఎకరాల పంటలు మునుగుతున్నాయి.. కడెం ప్రాజెక్టు గేట్లు పెంచాలని నిపుణుల కమిటీ నివేదిక ఇస్తే ఇప్పటికీ వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఈటల అన్నారు. ఎప్పుడు వర్షం వస్తే కడెం ప్రాజెక్టు కింద గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతలో పెట్టుకొని జీవిస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Jasprit Bumrah: మంచి రిథమ్లో బౌలింగ్ చేస్తున్న బూమ్ బూమ్ బుమ్రా.. వీడియో ఇదిగో
Also Read
- Astrology: మే 16 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం...!
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
పంట నష్టపరిహారాన్ని ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ ఆ పరిహారం పూర్తిస్థాయిలో రాలేదు అని ఈటల రాజేందర్ అన్నారు. అధికార యంత్రాంగాన్ని ముందుగా మోహరించలేదు.. మీకు చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి చెప్పితే మోహరించేవారు కదా అని ఆయన చెప్పారు. ఈసారి ఫస్ట్ టైం మనుషులు కూడా కొట్టుక పోయారు..
ఓకే కుటుంబానికి చెందిన 7మంది ప్రాణాలు కోల్పోయారు.. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో మంత్రులు పర్యటించినా వారి చేతిలో ఏం లేదు అని ఈటల రాజేందర్ అన్నారు.
Read Also: సామజవరగమన సినిమాలో నరేష్ టీషర్టుల మీద ఈ కొటేషన్స్ చూస్తే నవ్వాపుకోలేరు
సీఎం కేసీఆర్ చేతిలోనే ఉంది అని ఈటల రాజేందర్ అన్నారు. తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయలు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. చెక్ డ్యాం నిర్మాణం చేసిన సంతోషం లేదు.. సదర్ మాట్ కాల్వకు గండి పడి వేల ఎకరాలు నీట మునిగాయి.. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామం మునక మానవ తప్పిదమే అని ఈటల రాజేందర్ తెలిపారు. చెరువులు తెగుతాయని ముందుస్తు సమాచారం గ్రామస్తులకు తెలిపితే అంత దు:ఖం ఉండక పోయేది అని ఆయన అన్నారు. నీరో చక్రవర్తిలా కాకుండా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి బరోసా కల్పించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
-
Astrology: మే 16 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం…!
-
CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..