Etela Rajender: మీ నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, సీఎం నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి అని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇసుక మేటలు పెట్టారు.. అన్నారం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో బ్యాక్ వాటర్ వల్ల వేల ఎకరాల పంటలు మునుగుతున్నాయి.. కడెం ప్రాజెక్టు గేట్లు పెంచాలని నిపుణుల కమిటీ నివేదిక ఇస్తే ఇప్పటికీ వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఈటల అన్నారు. ఎప్పుడు వర్షం వస్తే కడెం ప్రాజెక్టు కింద గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతలో పెట్టుకొని జీవిస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Jasprit Bumrah: మంచి రిథమ్లో బౌలింగ్ చేస్తున్న బూమ్ బూమ్ బుమ్రా.. వీడియో ఇదిగో
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
పంట నష్టపరిహారాన్ని ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ ఆ పరిహారం పూర్తిస్థాయిలో రాలేదు అని ఈటల రాజేందర్ అన్నారు. అధికార యంత్రాంగాన్ని ముందుగా మోహరించలేదు.. మీకు చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి చెప్పితే మోహరించేవారు కదా అని ఆయన చెప్పారు. ఈసారి ఫస్ట్ టైం మనుషులు కూడా కొట్టుక పోయారు..
ఓకే కుటుంబానికి చెందిన 7మంది ప్రాణాలు కోల్పోయారు.. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో మంత్రులు పర్యటించినా వారి చేతిలో ఏం లేదు అని ఈటల రాజేందర్ అన్నారు.
Read Also: సామజవరగమన సినిమాలో నరేష్ టీషర్టుల మీద ఈ కొటేషన్స్ చూస్తే నవ్వాపుకోలేరు
సీఎం కేసీఆర్ చేతిలోనే ఉంది అని ఈటల రాజేందర్ అన్నారు. తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయలు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. చెక్ డ్యాం నిర్మాణం చేసిన సంతోషం లేదు.. సదర్ మాట్ కాల్వకు గండి పడి వేల ఎకరాలు నీట మునిగాయి.. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామం మునక మానవ తప్పిదమే అని ఈటల రాజేందర్ తెలిపారు. చెరువులు తెగుతాయని ముందుస్తు సమాచారం గ్రామస్తులకు తెలిపితే అంత దు:ఖం ఉండక పోయేది అని ఆయన అన్నారు. నీరో చక్రవర్తిలా కాకుండా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి బరోసా కల్పించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!