CPI Narayana: మోడీ అసలైన ఆర్ధిక నేరస్తుడు : సీపీఐ నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: మోడీకి అభివృద్ధిపై ఫోకస్ లేదని.. ఆయనకు ఉన్నదల్లా అవినీతిపై మాత్రమే దృష్టి ఉందని సీపీఐ నారాయణ ఆరోపించారు. మోడీనే అసలుసిసలైన ఆర్థిక నేరస్తుడన్నారు. బీజేపీ అవినీతి పాలన చూడలేకే కర్ణాటకలో బీజేపీకి ప్రజలు స్వస్తిపలికారన్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించిందని సీపీఐ నారాయణ తెలిపారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కర్ణాటక తరహా గెలుపు ఇతర రాష్ట్రాలలో మొదలవుతుందన్నారు. ఈ ఫలితం ప్రభావం దేశంలోని అన్ని రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని నారాయణ జోష్యం చెప్పారు.
Read Also: Sumanth Prabhas: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘మేమ్ ఫేమస్’!
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
దేశ ఐక్యత కోసం ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారన్నారు. ఆ కుటుంబంపై ప్రస్తుతం మోడీ కక్ష సాధిస్తున్నారన్నారు. రూ. 2 వేల నోట్లు ఉపసంహరణ వెనక దురుద్దేశం ఉందని సీపీఐ నారాయణ భావించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘రూ. 2 వేలు నోట్లను ఉపసంహరించి దొంగలను దొరలుగా చేశారు. నోట్లు మార్చుకునేందుకు ఎందుకు 4 నెలలు సమయం ఇచ్చారు? అంటే నోట్ల కట్టలు బీరువాలో దాచుకున్నవారు దర్జాగా పర్సంటేజ్ కి మార్చుకుంటారు. అలా వచ్చిన డబ్బుని బీజేపీ ఎన్నికలలో ఖర్చు చెయ్యబోతోందని నారాయణ అన్నారు. దేశంలో పొలిటికల్ పొలరైజేషన్ వచ్చింది. మోడీనీ దించడానికి అన్ని రాజకీయ పక్షాలు ఏకం అవుతున్నాయి. ఏపీకి జగన్ కన్న మోదీ ఎక్కువ ద్రోహం చేశాడు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చెయ్యడానికి సిద్ధం అవుతున్నాయి. ఏ కూటమి వచ్చినా రాష్ట్రంలో లాభం ఉండదు. బీజేపీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడుతుంది. అప్పుడు మళ్ళీ జగన్ గెలుస్తాడు’’ అని నారాయణ పేర్కొన్నారు.
Read Also: BRO: నిన్న మామ.. నేడు అల్లుడు.. ఈ స్పీడ్ మాములుగా లేదు ‘బ్రో’
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!