CPI Narayana: రాజకీయాల్లో గర్వం, అవినీతి, నియంతృత్వం ఉన్నవాళ్లు ఎప్పటికీ బాగుపడరు..
- రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు
- నియంతృత్వం వల్ల చాలా మంది ఓడిపోయారని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: రాజకీయాల్లో గర్వం, అవినీతి, నియంతృత్వం ఉన్నవాళ్లు ఎప్పటికీ బాగుపడరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దేశంలో రైతు బంధు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే ఖమ్మం ప్రాంతంలో అనేక రోడ్లు వేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంతృత్వం వల్లనే ఓడిపోయారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
Read Also: TG Governor: జయశంకర్కు నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
బంగ్లాదేశ్లో ప్రధానమంత్రికి ఏ ఖర్మ పట్టిందో మనం చూస్తున్నామన్నారు. ప్రతిపక్షం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ కేంద్రంలో మోడీ అన్ని మీడియా సంస్థలను చేతిలో పెట్టుకుని ప్రతిపక్షాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. గత ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మోడీకి తన నియోజకవర్గంలో చాలా తక్కువ ఓట్లు వచ్చాయని, అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ బలహీన పడిందన్నారు సీపీఐ నారాయణ. అయినా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ల సహకారంతో బ్లాక్ రాజకీయాలతో మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!