Cable Bridge: కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం నాణ్యతగా లేదు.. అందుకే ఇలా అయింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పై తారురోడ్డు డ్యామేజీ కావడంతో.. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డిలు కేబుల్ బ్రిడ్జ్ నాణ్యతని పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేబుల్ బ్రిడ్జ్ తీగల వంతెన పనులు నాణ్యతగా లేవు.. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యత లెకుండానే కాంట్రాక్టు పనులు చేస్తున్నారు.. కాంట్రాక్టులకి లాభాలు గడించడానికే పనులు అని ఆయన పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నిర్మించిన చెక్ డ్యాం లు వరదలకి కొట్టుకుపోయాయని చాడ వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ సొంత ప్రయోజనాలకే కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేశారని ఆయన మండిపడ్డారు.
Read Also: Joe Biden: “ఇండియా-మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్” హమాస్ దాడికి కారణం..
Also Read
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
మరోవైపు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. హడావుడిగా కేబుల్ బ్రిడ్జ్ పనులు చేసారు.. అందాల బ్రిడ్జ్ కలర్ సోకులు ఎగిరిపోయి.. పైనా పటారం లోన లోటారం లాగా కనబడుతుందని ఆయన విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ వారే కాంట్రాక్టర్లు కావున నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అందాల బ్రిడ్జ్ కాదు ఇది.. రేపు కూలిపోతే పరిస్థితి ఏంది? అని నారాయణ ప్రశ్నించారు. బ్రిడ్జ్ లు ఎలా కూలిపోతున్నాయో.. రానున్న రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాగే కూలిపోతుంది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంపై
జ్యూడిషల్ ఎంక్వైరీ చేయాలి అని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!