CP Ranganath: ఏబీవీపీ విద్యార్థులు డోర్ పగులగొట్టి వీసీ ఆఫీస్ లోకి చొరబడ్డారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటిలో విద్యార్థుల గోడవపై కేయూ వీసీ తాటికొండ రమేష్ తో కలిసి సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ రంగనాథ్ మాట్లాడుతూ.. కాకతీయ విశ్వవిద్యాలయంలో గొడవ చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. సీపీ సమక్షంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టారని వారు ఆరోపిస్తున్నారు.. ఏబీవీపీ విద్యార్థులు 4న డోర్ పగులగొట్టి వీసీ కార్యాలయంలోకి చొరబడ్డారు అని సీపీ తెలిపారు.
Read Also: Sreeleela: ఇక ప్రతి పండక్కి శ్రీలీల కనపడాల్సిందే.. మామూలు రికార్డు కాదుగా ఇది!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
5న ప్రిన్సిపల్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని సీపీ రంగనాథ్ తెలిపారు. వారిని అరెస్టు చేసే క్రమంలో తోపులాట జరిగింది.. డాక్టర్ ముందు ఎలాంటి గాయాలు లేవని చెప్పారు.. ప్రాపర్ గా మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని ఆయన చెప్పారు. మెజిస్ట్రేట్ ముందు పోలీసులు కొట్టారని చెప్పడంతో మెడికల్ రీ ఎగ్జామ్ చేయాలని ఆదేశించారు.. తోపులాట జరిగినప్పుడు గాయాలు కావడం సహాజం.. కానీ పోలీసులు కొట్టారని, గన్ తో కాల్చుతారని బెదిరించామనేది అబద్దం అని సీపీ రంగనాథ్ తెలిపారు.
Read Also: Sathyaraj: ఉదయనిధి స్టాలిన్ కు సపోర్ట్ గా కట్టప్ప.. ఆయన అందరికీ గర్వకారణం
శాంతియుతంగా ధర్నా చేస్తే కొట్టారనడం వాస్తవం కాదు అని వరంగల్ కమిషనర్ రంగనాథ్ అన్నారు. బైరీ నరేష్ పై దాడి చేసిన ఘటనపై హత్యాయత్నం అయినప్పటికీ విద్యార్థులని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వదిలేశామని ఆయన చెప్పుకొచ్చారు. విద్యార్థులు విద్యాసంస్థపై దాడి చేయడం సమంజసం కాదు.. చట్టాలను చేతిలోకి తీసుకుని దాడులు చేస్తామంటే చూస్తు ఊర్కోమని సీపీ హెచ్చరించారు. తప్పులు ఉంటే వేలెత్తి చూపండి.. లీగల్ గా వెళ్ళండి.. కానీ విచక్షణ రహితంగా దాడులు చేస్తే ఊర్కోం..
పీహెచ్డీ అడ్మిషన్లు మెరిట్ ప్రకారమే జరిగాయి.. బాధ్యతగల విద్యార్థులు దాడులు చేస్తారా?.. అంబాల కిరణ్ పై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి.. రాజకీయాలతో మాకు సంబంధం లేదు.. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!