Jaswant Singh: కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ ఇంట్లో విషాదం
Jaswant Singh: రాజస్థాన్లోని అల్వార్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కోడలు చిత్రా సింగ్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కుమారుడు మన్వేంద్ర (59) కూడా కారులో ఉండగా.. ఆయనకు గాయాలయ్యాయి. ఆ తర్వాత కాంగ్రెస్ మాజీ ఎంపీని ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేలో జరిగిన ఈ ప్రమాద సమయంలో కారులో మన్వేంద్ర సింగ్, అతని భార్యతో పాటు, వారి 25 ఏళ్ల కుమారుడు హమీర్ సింగ్, వారి డ్రైవర్ ఉన్నారు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం, వాహనాన్ని నడుపుతున్న తన భర్త పక్కనే చిత్ర ప్రయాణీకుల సీటులో కూర్చున్నారు. వెనుక సీటులో మన్వేంద్ర కొడుకు, డ్రైవర్ ఉన్నారు. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదు. ప్రమాదం తాకిడికి కారు విండ్స్క్రీన్ తీవ్రంగా దెబ్బతింది.
Read Also: Maldives: అభిశంసనకు సిద్ధమవుతున్న విపక్షాలు.. సుప్రీంకు ముయిజ్జు ప్రభుత్వం
Also Read
- Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
మన్వేంద్ర సింగ్ 2004-2009 మధ్య లోక్సభ సభ్యుడు. రాజస్థాన్లోని బార్మర్-జైసల్మేర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన తండ్రి జస్వంత్ సింగ్ రాజకీయ ప్రముఖుడు, బీజేపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆయన 2020లో మరణించారు. జస్వంత్ సింగ్ మొదటి ఎన్డీయే ప్రభుత్వంలో అనేక కేంద్ర మంత్రిత్వ శాఖలలో పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో రెండేళ్ల పాటు ఆయన ఫైనాన్స్ పోర్ట్ఫోలియోను కూడా నిర్వహించారు.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో