Yogi Adityanath: మోదీ నాయకత్వంలో దేశంలో అద్భుతమైన క్రీడా వాతావరణం ఏర్పడింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా దేశంలో క్రీడా కార్యకలాపాలకు అద్భుతమైన వాతావరణం ఏర్పడిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయంగా క్రీడా రంగంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారుల పతకాల సంఖ్యను బట్టి చెప్పవచ్చు.. ఇండియాలో క్రీడలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో…..
Criminal Cases: 2022లో ఢిల్లీలో దాదాపు 3 లక్షల క్రిమినల్ కేసులు నమోదు.. NCRB నివేదిక
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ఉత్తరప్రదేశ్ రూరల్ స్పోర్ట్స్ లీగ్ ప్రారంభం, మహంత్ అవేద్యనాథ్ మెమోరియల్ ఆల్ ఇండియా ప్రైజ్ మనీ కబడ్డీ పోటీల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ప్రచారం, ఎంపీ క్రీడా పోటీలు క్రీడలకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయన్నారు. రాష్ట్రంలో క్రీడా వనరులు, కార్యకలాపాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని యోగి పేర్కొన్నారు. దీని ద్వారా.. ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు, ఓపెన్ జిమ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో స్టేడియంలు, బ్లాక్ స్థాయిలో మినీ స్టేడియంలు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో రెండు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలు ఉండగా, వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని తెలిపారు.
Antony: ఆదికేశవ విలన్ ఖాతాలో మరో హిట్..
అంతేకాకుండా.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగదు రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తుందని యోగి ఆదిత్యానాథ్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను గెజిటెడ్ పోస్టుల్లో నియమిస్తున్నామని.. రాష్ట్రంలో 500 మంది క్రీడాకారులను నియమించామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?