CM Revanth Reddy : నేను చీఫ్ అయ్యాకా.. ఇంద్రవెల్లి నుండి సమరశంఖం పూరించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్గా రేవంత్ రెడ్డి స్థానంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ… రాహుల్ గాంధీ పెట్టుకున్న నమ్మకాన్ని మహేష్ గౌడ్ కొనసాగిస్తారన్నారు. మహేష్ గౌడ్ కి అండగా ఉంటామన్నారు. 2021 జూన్ 7నాడు నన్ను పీసీసీ చీఫ్ గా సోనియా గాంధీ చేశారని, 38 నెలలు నిరంతరం పని చేస్తూ.. ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నానన్నారు. నేను చీఫ్ అయ్యాకా.. ఇంద్రవెల్లి నుండి సమరశంఖం పూరించామన్నారు. సన్న వడ్లు పండించిన ప్రతీ రైతుకు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండు లక్షల పైబడి ఉన్న రుణం చెల్లించండి.. 2 లక్షల రుణాలు ఉన్న రైతు ఖాతాలో వేసే బాధ్యత నాది అని, ప్రపంచానికి ఆదర్శంగా ఫోర్త్ సిటీ, పార్టీ. .ప్రభుత్వం జోడెడ్ల లాగా నడవాలన్నారు.
Road Accident: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. దైవ దర్శనానికి వెళ్తూ ఆరుగురు మృతి
Also Read
- Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
అంతేకాకుండా.. ’24 గంటలు పార్టీకి సమయం ఇచ్చే నాయకుడిని పీసీసీ చేయండి అని అధిష్టానంకి చెప్పాను. కార్యకర్తలకు అండగా మహేష్ గౌడ్ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే ప్రయోజనం. మొన్న ఎన్నికల్లో గెలవడం సెమీ ఫైనల్ మాత్రమే. 2029 ఫైనల్ .. మోడీని ఓడించి..రాహూల్ గాంధీని ప్రధానిని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టు. 2029 లో 15 ఎంపీ సీట్లు గెలిచి.. రాహూల్ గాంధీని ప్రధాని నీ చేద్దాం. ఎవరు అసంతృప్తి కి లోనవ్వకండి. రాహుల్ గాంధీని ప్రధాని నీ చేసే వరకు మేము సమన్వయం తో పని చేస్తాం. ‘ అని ఆయన అన్నారు.
Working Age Population: భారత్కి గుడ్ న్యూస్.. 2045 నాటికి మరో 17.9 కోట్ల మంది “పనిచేసే జనాభా”..
అయితే.. గాంధీ..కౌశిక్ దాడుల ఎపిసోడ్ పై సీఎం స్పందిస్తూ.. సంకనాక పిలిచాడా.. రా అని.. వెళ్లి వీపు పగల కొడితే.. కొట్టిరు అంటారు.. మా వాళ్ళు ఎవరి జోలికి పోరు.. వస్తే ఊరుకోరు.. మహేష్ గౌడ్ సౌమ్యుడు ఏం కాదు అనుకోకండి.. మహేష్ గౌడ్ వెనక నేను ఉంటా.. కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఉంటా.. మిమ్మల్ని గెలిపిస్తం.. మా గెలుపుకోసం పని చేసిన దానికంటే ఎక్కువ కష్టపడతా.. ఇవాళ పీసీసీగా ఆఖరి రోజు.. కొన్ని సీఎంగా కొన్ని మాట్లాడకూడదు’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో!
-
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
-
Avatar 3: ఫైనల్గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
-
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!