CM KCR : 8 ప్రభుత్వాలు కూలగొట్టాం. మరో 4 ప్రభుత్వాలు కూలగొడుతాం.. ప్రెస్మీట్లో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల మొయినాబాద్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తాజాగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ముఠాను ఆపరేట్ చేస్తున్నది బీఎల్ సంతోష్, జేపీ నడ్డా, అమిత్షా అని చెప్పారు.. అంత ఓపెన్గా చెబుతుంటే ఇంత కన్నా దుర్మార్గం ఏముంటుంది? అని ప్రశ్నించారు. 2016 నుంచి వారి కాల్ డేటా మా చేతికొచ్చిందని, ముఠా అరాచకాలన్నీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లోకి చేరినట్టేనని, మొత్తం 70 వేల పేజీల సమాచారం ఉందన్నారు సీఎం కేసీఆర్. మా చేతికి అందిన సమాచారాన్ని అందరికీ పంపించామని, రేపటి నుంచి వందల మంది ఆ సమాచారాన్ని విశ్లేషించే పనిలోనే ఉంటామన్నారు సీఎం కేసీఆర్.
Also Read : CM KCR : రాక్షసుల కుట్రను బద్దలుకొట్టాలని ఆ ముఠాను పట్టుకున్నాం
బీజేపీ దుర్మార్గపు చర్యలను దేశ ప్రజలు, యువత, మీడియా ముక్తం కంఠంతో ఖండించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. రిలీజ్ చేసిన వీడియోల్లో నిందితులు.. 8 ప్రభుత్వాలు కూలగొట్టాం. మరో 4 ప్రభుత్వాలు కూలగొడుతామన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లో ప్రభుత్వాలు కూలగొడుతాం అని ఆ ముఠా సభ్యులు పేర్కొన్నారు. దీన్ని రాజకీయం అంటారా? అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ మౌనం పాటించారు కాబట్టి 8 ప్రభుత్వాలు కూలిపోయాయని, తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి.. ఈ రాక్షసుల కుట్రను బద్దలు కొట్టామన్నారు సీఎం కేసీఆర్.
Also Read
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
- Tags
- big news
- bjp
- breaking news
- BRS
- cm kcr
తాజావార్తలు
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!