Chinta Mohan: చంద్రబాబు 49 ఏళ్లుగా నాకు తెలుసు.. చాలా భయస్తుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: 49 ఏళ్లుగా చంద్రబాబు నాకు తెలుసు.. చంద్రబాబు చాలా భయస్తుడని వ్యాఖ్యానించారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సొంత తమ్ముడుకి మేలు చేసినా జనాలు ఏమి అనుకుంటారో అని సహాయం చేయకుండా ఉండే వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. కానీ, వ్యక్తిగత కక్ష రాజకీయాలు మంచి కాదని హితవుపలికారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఎంతో కలిసి మెలసి ఉండేవారు.. అనుభవం లేకపోవడం వల్ల వైఎస్ జగన్ ఇలాంటి చర్యలు తీసుకున్నారని.. వైసీపీ తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకే అనుకూలంగా మారిందన్నారు.
Read Also: CSL Apprentice Recruitment : కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు..
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
ఇక, అసెంబ్లీలో స్పీకర్ పైనా ఎమ్మెల్యేలకు నమ్మకం లేదన్నారు చింతా మోహన్.. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు జైల్లో.. వైఎస్ జగన్ బెయిల్ పై ఉన్నారన్న ఆయన.. మహిళ రిజర్వేషన్ పై బీజేపీ చేస్తున్నది మ్యాజిక్.. నమ్మడానికి ఏమీ లేదన్నారు.. ఇది కేవలం ఎన్నికల స్టంట్గానే కొట్టిపారేశారు. మహిళ రిజర్వేషన్ టీటీడీలో.. సుప్రీంకోర్టు జిడ్జి నియామకాల్లో.. ఐఏఎస్లలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేవారు. మరోవైపు.. 17 వేల కోట్ల రూపాయల టీటీడీ నిధులు, బంగారం నిల్వలు ఎక్కడ పోయాయో టీడీపీ అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు.. 17 వేల కోట్లును వడ్డీ కోసం ఇచ్చామంటున్నారు.. అది ఎక్కడ ఇచ్చారంటే మాత్రం టీటీడీ నుంచి సమాధానం లేదంటూ దుయ్యబట్టారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!