Indian Railways: పెద్దపల్లిలో రైల్వే పట్టాలపై ఆగిన కారు.. నిలిచిపోయిన పలు రైళ్లు
- పెద్దపల్లిలో రైల్వే పట్టాలపై ఆగిన కారు
- కూనారం రైల్వే గేట్ వద్ద ఓ కారు రైల్వే పట్టాలపై ఆగిపోయింది
- సాంకేతిక లోపంతో రెండు వైపులా గేట్ లాక్ అయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే గేటు దాటే క్రమంలో పలు వాహనాలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కొందరు నిర్లక్ష్యంగా రైల్వే గేటు దాటుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రైల్వే సిబ్బంది విదుల్లో నిర్లక్ష్యం కారణంగా కూడా రైలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం తప్పింది. పెద్దపల్లి పట్టణ సమీపంలోని కూనారం రైల్వే గేట్ వద్ద ఓ కారు రైల్వే పట్టాలపై ఆగిపోయింది. కారు గేటు దాటకముందే రైల్వే సిబ్బంది గేటు వేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read:Akhanda2 Thaandavam : 14 రిల్స్ కు తీర్పు అనుకూలంగా వచ్చిన రిలీజ్ కష్టమే
Also Read
అయితే కారును పంపించేందుకు గేటును ఓపెన్ చేయాలని చూసిన సిబ్బందికి షాక్ తగిలింది. రైల్వే గేట్ లాక్ అయిపోయింది. సాంకేతిక లోపంతో రెండు వైపులా గేట్ లాక్ అయింది. కారు మధ్యలోనే ఉండటంతో లాక్ తీసేందుకు సిబ్బంది హైరానా పడ్డారు. లాక్ ఓపెన్ చేసే దిశగా మరమ్మత్తులు చేపట్టారు రైల్వే సిబ్బంది. పలు రైళ్లను నిలిపివేశారు అధికారులు. గతంలోనూ గేట్లు లాక్ కావడంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయి.. రైళ్లు ఆగిపోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..