Kangana Ranaut: సినీ పరిశ్రమను విడిచిపెట్టేది లేదు.. బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి కంగనాను బీజేపీ పోటీకి దింపింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కంగనా రనౌత్ సినీ పరిశ్రమను విడిచిపెట్టేది లేదని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాలు చాలా వరకు పెండింగ్లో ఉన్నందున ప్రస్తుతం సినీ పరిశ్రమను విడిచిపెట్టలేనని అన్నారు. మండి నుంచి కంగనాను బీజేపీ పోటీకి దింపింది. చారిత్రక రాజకీయ ప్రాధాన్యత కలిగిన హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి పోటీ చేయాలని కంగనా రనౌత్ తీసుకున్న నిర్ణయం రాబోయే లోక్సభ ఎన్నికలపై మరింత ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన మండి, రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన రనౌత్కు గట్టి సవాలుగా నిలిచింది.
Read Also: Lok Sabha Elections 2024: నేడే మూడో దశ.. 93 స్థానాల్లో పోలింగ్.. బరిలో అమిత్ షా, సింధియా
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
జూన్ 1న జరగనున్న హిమాచల్ ప్రదేశ్లో రాబోయే ఎన్నికలలో నాలుగు లోక్సభ స్థానాలకు ఎన్నికల పోరు జరగడమే కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత వేటుతో ఖాళీ అయిన ఆరు అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ జరగనుంది. భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది, 2019లో మొత్తం నాలుగు లోక్సభ స్థానాలను గెలుచుకున్న తర్వాత మరోసారి విజయంపై దృష్టి పెట్టింది. జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు తెరపడనుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుటుంబానికి కంచుకోటగా పరిగణించబడుతున్న మండి నియోజకవర్గం ప్రత్యేకించి ప్రతీకాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రస్తుతం దివంగత నేత భార్య ప్రతిభా దేవి సింగ్ ఆధీనంలో ఉన్న ఈ సీటుకు 2021లో బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!