BV Raghavulu: కేంద్రంపై నిప్పులు చెరిగిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తాజాగా మీడియా పూర్వకంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాపితంగా సీపీఎం పార్టీ వ్యవహరించాల్సిన తీరు పై సమీక్ష చేసుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు. ఇకపోతే ఈ సమావేశంలో 70 ఏళ్లుగా సమకూర్చుకున్న దేశ సంపదను మోడీ కొల్లగొట్టారని.. 10 ఏళ్ళ పాలనలో బీజేపి దేశాన్ని ధ్వంసం చేసిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కూటమికి 400 స్థానాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని.. అందుకు కార్పొరేటర్ మీడియా కూడా కోడై కూస్తున్నాయని ఆయన వాపోయాడు. అంతర్జాతీయ స్థాయిలో అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈ ప్రచారం బ్లఫ్. వట్టి ప్రచారం మాత్రమే.. అందులో ఏమాత్రం నిజం లేదని.. అంత నమ్మకం వారిపైనే వారికే ఉంటే కొందరిపై అక్రమ కేసులు ఎలా పెట్టి జైల్ కు పంపుతున్నారని ఆయన ప్రశ్నించారు.
Also Read: Ganja Selling: వేములవాడలో గంజాయి కలకలం.. 5 గురు అరెస్ట్.. 10 మంది పరారీ..!
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
జార్ఖండ్ ముఖ్యమంత్రి సొరేన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఎలా అరెస్ట్ చేస్తారని.. ఈడీ ని మోడీ వాడుకుంటున్నాడు., ఎన్నికల సమయంలోనే ఎందుకు అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే వారి చేసిన తప్పులు గుర్తొచ్చాయా అంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఏలోక్ట్రోల బాండ్స్ ద్వారా 7000 కోట్లు బీజేపీ వాళ్ళు సమీకరించారు. ఈ పార్టీ ఆపార్టీ అని కాకుండా అన్ని పార్టీల ముఖ్య నేతలను అరెస్ట్ చేస్తున్నారు. 17 వందల కోట్ల పెనాల్టీ కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఈ వ్యవహారం చూస్తుంటే బీజేపీ అభద్రతా భావంలోకి వెళ్ళిందని స్పష్టనగా అర్ధం అవుతుంది. పార్టీల మార్పు కోసమే ఈ తతంగం అంతా కూడా అని.. 400 సీట్లు వచ్చే సీనే ఉంటే చేరికలు అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు.
Also Read: Jeevan Reddy: రాష్ట్రప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!
తప్పు చేస్తే కవిత, కేజ్రీవాల్ ఎవైరినైన అరెస్ట్ చేయొచ్చు., ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎంపీ కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు. ఆయన ఇపుడు ఎన్డీయే కూటమిలో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేయరా అని ప్రశ్నించారు. బీజేపీ కక్కుర్తి పడుతుంది.. ఏలక్ట్రోరాల్ బాండ్స్ తీసుకొని పార్టీ ఏదన్నా ఉందంటే అది సీపీఎం పార్టీ మాత్రమే. 14 వేల కోట్లు కాంగ్రెస్,12 వేల కోట్లు బిఆర్ఎస్ కు అందాయని.. ప్రపంచం లో కెళ్లా అత్యంత అవినీతి ఏలోక్ట్రోరాల్ బాండ్స్ అంటూ అయన విరుచుక పడ్డాడు.
తాజావార్తలు
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!