BV Raghavulu: కేంద్రంపై నిప్పులు చెరిగిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తాజాగా మీడియా పూర్వకంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాపితంగా సీపీఎం పార్టీ వ్యవహరించాల్సిన తీరు పై సమీక్ష చేసుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు. ఇకపోతే ఈ సమావేశంలో 70 ఏళ్లుగా సమకూర్చుకున్న దేశ సంపదను మోడీ కొల్లగొట్టారని.. 10 ఏళ్ళ పాలనలో బీజేపి దేశాన్ని ధ్వంసం చేసిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కూటమికి 400 స్థానాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని.. అందుకు కార్పొరేటర్ మీడియా కూడా కోడై కూస్తున్నాయని ఆయన వాపోయాడు. అంతర్జాతీయ స్థాయిలో అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈ ప్రచారం బ్లఫ్. వట్టి ప్రచారం మాత్రమే.. అందులో ఏమాత్రం నిజం లేదని.. అంత నమ్మకం వారిపైనే వారికే ఉంటే కొందరిపై అక్రమ కేసులు ఎలా పెట్టి జైల్ కు పంపుతున్నారని ఆయన ప్రశ్నించారు.
Also Read: Ganja Selling: వేములవాడలో గంజాయి కలకలం.. 5 గురు అరెస్ట్.. 10 మంది పరారీ..!
Also Read
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
- ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
జార్ఖండ్ ముఖ్యమంత్రి సొరేన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఎలా అరెస్ట్ చేస్తారని.. ఈడీ ని మోడీ వాడుకుంటున్నాడు., ఎన్నికల సమయంలోనే ఎందుకు అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే వారి చేసిన తప్పులు గుర్తొచ్చాయా అంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఏలోక్ట్రోల బాండ్స్ ద్వారా 7000 కోట్లు బీజేపీ వాళ్ళు సమీకరించారు. ఈ పార్టీ ఆపార్టీ అని కాకుండా అన్ని పార్టీల ముఖ్య నేతలను అరెస్ట్ చేస్తున్నారు. 17 వందల కోట్ల పెనాల్టీ కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఈ వ్యవహారం చూస్తుంటే బీజేపీ అభద్రతా భావంలోకి వెళ్ళిందని స్పష్టనగా అర్ధం అవుతుంది. పార్టీల మార్పు కోసమే ఈ తతంగం అంతా కూడా అని.. 400 సీట్లు వచ్చే సీనే ఉంటే చేరికలు అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు.
Also Read: Jeevan Reddy: రాష్ట్రప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!
తప్పు చేస్తే కవిత, కేజ్రీవాల్ ఎవైరినైన అరెస్ట్ చేయొచ్చు., ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎంపీ కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు. ఆయన ఇపుడు ఎన్డీయే కూటమిలో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేయరా అని ప్రశ్నించారు. బీజేపీ కక్కుర్తి పడుతుంది.. ఏలక్ట్రోరాల్ బాండ్స్ తీసుకొని పార్టీ ఏదన్నా ఉందంటే అది సీపీఎం పార్టీ మాత్రమే. 14 వేల కోట్లు కాంగ్రెస్,12 వేల కోట్లు బిఆర్ఎస్ కు అందాయని.. ప్రపంచం లో కెళ్లా అత్యంత అవినీతి ఏలోక్ట్రోరాల్ బాండ్స్ అంటూ అయన విరుచుక పడ్డాడు.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!