Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Brutal Murder Over Loan Dispute Solved In Kovvur Victim Hand Severed For Gold Rings

Kovvur: అప్పు తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించమన్నందుకు ప్రాణం బలి!

Published Date :April 13, 2025 , 3:06 pm
By Kothuru Ram Kumar
  • తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పెండ్యాల ప్రభాకరరావు హత్య.
  • 2 లక్షల 40 వేల రూపాయలు అప్పు తీసుకున్న పెద్దేవం గ్రామ సచివాలయ సర్వేరు మక్కా రామ శ్రీనివాస్
  • అప్పు తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించమన్నందుకు హత్య.
Kovvur: అప్పు తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించమన్నందుకు ప్రాణం బలి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kovvur: అప్పు తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించమని అడిగిన పాపానికి నిజంగా నరికేశారు. మెడలో ఉన్న బంగారు వస్తువులను దొంగలించారు. వేళ్లకు ఉన్న ఉంగరాలు రావడంలేదని చేతినే నరుక్కుని పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం కలిగించిన దొమ్మెరు హత్య కేసును కొవ్వూరు పోలీసులు ఛేదించారు. సెల్ ఫోన్స్ సిగ్నల్స్ అధారంగా దుండగులను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పెండ్యాల ప్రభాకరరావు వేస్ట్ మెటీరియల్ ను కొనడం, అమ్మడం వ్యాపారం చేస్తాడు. ప్రభాకరరావు కొవ్వూరు మండలం దొమ్మేరు శివారు పొలంలో గత నెల 26వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కొవ్వూరుకు చెందిన పెండ్యాల ప్రభాకరరావును దొమ్మేరులో దుండగులు హత్య చేసి చేతిని ఎత్తుకెళ్లారు.

Also Read: Paddington in Peru : అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి తిరిగి వచ్చింది !

ప్రభాకరరావును దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. ప్రభాకరరావు మెడలో ఉన్న బంగారు వస్తువులను దొంగలించారు. వేళ్లకు ఉన్న ఉంగరాలు రావడంలేదని చేతినే నరుక్కుని పోయారు. మృతిని భార్య పెంద్యాల అనంతలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడిన నిందితుడు తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన సచివాలయ సర్వేరు మక్కా రామ శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. మక్కా రామ శ్రీనివాస్ తో పాటు తన స్నేహితులు ఇద్దరితో కలిసి ప్రభాకరరావును హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ప్రభాకరరావు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా పోలీసులు గుర్తించారు.

మృతుడు పెండ్యాల ప్రభాకరరావు వద్ద పెద్దేవం గ్రామ సచివాలయ సర్వేరు మక్కా రామ శ్రీనివాస్ 2 లక్షల 40 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వాలని ప్రభాకరరావు అడగడంతో చుక్కా రామ శ్రీనివాస్. మరో ఇద్దరితో కలిసి హత్యాకు ప్లాన్ చేశాడు. గత నెల 26వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో చుక్కా రామ శ్రీనివాస్ ఫోన్ చేసి డబ్బులు అప్పు విషయమై మాట్లాడదాం రమ్మని ప్రభాకరరావును దొమ్మేరు రావాలని చెప్పాడు. దానితో ప్రభాకరరావు దొమ్మేరు శివారులోని పొలంలోకి వెళ్లాడు. అప్పటికే మరణాయుధాలతో వేచి ఉన్న చుక్కా రామ శ్రీనివాస్, అతని స్నేహితులు ప్రభాకరరావును కత్తితో నరికి చంపారు. అనంతరం ప్రభాకరరావు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించారు.

Also Read: Paddington in Peru : అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి తిరిగి వచ్చింది !

చేతి ఉంగరాలు, బంగారపు కడియం రాకపోవడంతో చేతిని నరికి తీసుకువెళ్లిపోయారు. ఈ హత్య కేసులో చుక్కా రామ శ్రీనివాస్ తోపాటు ఇతని స్నేహితులు అంకోలు జగదీశ్ దుర్గా ప్రసాద్, నోముల ప్రనిత్ కుమార్ లను కలిఫి ముగ్గురిని కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 36 గ్రాముల బంగారం, 4 సెల్ ఫోన్లు రెండు మోటర్ సైకిల్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకరరావు హత్యకు సంబంధించిన వివరాలు కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులు ముగ్గురికి ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించి కొవ్వూరు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ మేరకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో నిందితువులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • Dommeru murder case
  • Kovvur
  • Kovvur police
  • Pendyala Prabhakar Rao

తాజావార్తలు

  • Carmeni Selvam: ఆలోచింపచేసేలా ‘కార్మేని సెల్వం’ టీజర్

  • LPG Gas Saving Tips: ఈ చిట్కాలు పాటిస్తే.. సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుంది..!

  • USA: “లొంగిపో లేదంటే చంపేస్తాం”.. కొత్త సుప్రీం లీడర్‌కు యూఎస్ వార్నింగ్..

  • Ustaad Bhagat Singh: ‘కాలరే ఎత్తరా’ అంటున్న ఉస్తాద్

  • North Korea: కుమార్తెకు గన్ ఫైర్ నేర్పిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. కారణం ఇదేనా..?

ట్రెండింగ్‌

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions