Kadiyam Srihari: కాంగ్రెస్ పార్టీ మోసపు హామీలను ప్రజలు నమ్మొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadiyam Srihari: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందని స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. కల్లబొల్లి మాటలతో , మోసపూరిత హామీలతో తెలంగాణ రైతులను ఆగం చేస్తుంది కాంగ్రెస్ అంటూ ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కడియం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇస్తామని గొప్పలు చెబుతున్నారే తప్ప.. మోసపు హామీలు ఇస్తూ వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇవ్వడం లేదన్నారు.
Also Read: Balka Suman: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏనాడూ న్యాయం చేయలేదు..
Also Read
- RBI Interest Rates: బిగ్ షాక్ ఇవ్వనున్న ఆర్బీఐ.. భారీగా పెరగనున్న వడ్డీరేట్లు..
- Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
- US-Venezuela: రక్తపిపాసి గ్యాంగ్ లీడర్ నినో గెర్రెరో హతం.. ట్రంప్ సంచలన ప్రకటన
- West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
అమెరికాలోని తానా సభలో రేవంత్ రెడ్డి తెలంగాణలో కరెంటు దుర్వినియోగం అవుతుందని, మూడు గంటల కరెంటు సరిపోతుందన్నాడని కడియం శ్రీహరి ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో రైతులకు ఐదు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నామని బహిరంగ సభలలో స్వయంగా డీకే శివకుమార్ చెప్పాడని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపు హామీలను ప్రజలు నమ్మొద్దన్నారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజం చెప్పే ప్రయత్నం చేయదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దోచుకొని దాచుకుంటుందని కడియం శ్రీహరి ఆరోపించారు.
తాజావార్తలు
-
Hyderabd Weather Update : హైదరాబాద్లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
-
RBI Interest Rates: బిగ్ షాక్ ఇవ్వనున్న ఆర్బీఐ.. భారీగా పెరగనున్న వడ్డీరేట్లు..
-
Tollywood New Trend: మమ్మల్ని మేమే చెక్కుకుంటాం!
-
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. మరొకరి మృతి..!
-
Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!