Medigadda Barrage: మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు దూరంగా బీఆర్ఎస్- బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు మంత్రులతో పాటు ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యెలు వెళ్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి బస్సులో సీఎం బృందం బయల్దేరింది. ఇక, మధ్యాహ్నం 3 గంటల వరకు మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరకు ప్రజా ప్రతినిధుల బృందం చేరుకోనున్నారు. మేడిగడ్డ బ్రిడ్జ్, కుంగిన పిల్లర్లను ఈ బృందం పరిశీలించనుంది. సాయంత్రం 5 గంటలకు సీఈ సుధాకర్రెడ్డి, విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ పవర్పాయింట్ ప్రెజెంటేషన్.. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రుల మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
Read Also: Minister Venugopala Krishna: ఏపీలో కులగణన పూర్తి కాబోతుంది
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
అయితే, మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు దూరంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అయితే, మేడిగడ్డ సందర్శనకు శాసనసభ్యులందరూ రావాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మేడిగడ్డలో ఏం జరిగిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. అన్ని పార్టీల సభ్యులు ప్రాజెక్టును చూపించాలని నిర్ణయించామని కాంగ్రెస్ సర్కార్ పేర్కొన్నారు. బ్యారేజ్ నిర్మాణం, లోపాలు, అనేక అంశాలపై పూర్తి అవగాహన వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కట్టిన ప్రాజెక్టులకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. బీఆర్ఎస్- బీజేపీ ఒక్కటి కాబట్టి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు దూరంగా ఉన్నాయని విమర్శించారు.
- Tags
- bjp
- BRS
- kcr
- MCongress
- medigadda barrage
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!