Boy Missing : కలకలం రేపుతున్న గురుకుల పాఠశాలలో విద్యార్థి అదృశ్యం
- కలకలం రేపుతున్న గురుకుల విద్యార్థి అదృశ్యం
- వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి
- ఇంటర్నల్ పరీక్ష రాయనీయకపోవడంతో గురుకులం నుండి వెళ్ళిపోయిన విద్యార్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boy Missing : వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. కొడంగల్ మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన పదవ తరగతి శివానంద్ గొల్ల (17) కనిపించకుండాపోవడంతో విద్యార్థి తల్లిదండ్రలు ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 5వ తేదీన టెలిగ్రాంలో తన బాబాయ్ ఫోనులోకి తన ఫొటో పంపించాడు. అయితే.. పాఠశాలలో ఉన్న విద్యార్జి తన ఫోన్కి ఫొటో ఎలా పంపడాని ప్రధానోపాధ్యాయుడుని విద్యార్థి బాబాయ్ ప్రశ్నించాడు. అయితే.. ప్రిన్సిపాల్ 5,6 తేదీలలో విద్యార్థి శివనంద్ అడుగగా సమాధానం చెప్పలేదు. అయితే.. శివనంద్ ను క్లాస్ టీచర్, ప్రిన్సిపాల్ మందలించి ఇంటర్నల్ పరీక్ష రాయనీయలేదు. దీంతో విద్యార్థి మనస్థాపానికి గురై 6వతేదీ రాత్రి గురుకులం నుండి వెళ్ళిపోయాడు.
Formula E Car Race Case : కేటీఆర్కు దెబ్బ మీద దెబ్బ.. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
తరువాత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇట్టి విషయంపై పోలీసులు, పాఠశాల యాజమాన్యం గాలింపు చర్యలు చేపట్టారు. అబ్బాయి పరిగి లాడ్జింగ్లో రాత్రి బస చేసి ఉదయం ఎనిమిది గంటలకు పరిగి లోని లాడ్జిల్లో చెక్ అవుట్ చేసి వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజ్ లభించింది. అయితే.. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే.. మరోవైపు విద్యార్థి గురుకుల పాఠశాల నుంచి బయటకు వచ్చిన పాఠశాల సిబ్బందికి తెలియకపోవడం వారి నిర్లక్ష్యాన్ని చూపుతోందని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!