Baijayant Panda: కొత్త సీఎం ఎంపికపై బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కీలక ప్రకటన..
- మరికొద్ది సేపట్లో పూర్తి ఫలితాలు
- సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ
- కీలక ప్రకటన చేసిన ఇన్ఛార్జ్ బైజయంత్ పాండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ మెజారిటీ దిశగా సాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ బైజయంత్ పాండా మాట్లాడారు. కొత్త సీఎంపై10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ తమకు సమిష్టి నాయకత్వం ఉందని చెప్పారు. అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గెలిచిన అభ్యర్థులో ఎవరైనా సీఎంగా మారవచ్చాన్నారు. ఇతర పార్టీలలో బీజేపీలాగా సామాన్యులకు అవకాశాలు ఉండవన్నారు. తాము ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకుంటామని తెలిపారు. చివరికి అది మా పార్లమెంటరీ బోర్డుకు వెళుతుందని.. అక్కడ తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. కాబట్టి.. ఓ మంచి నాయకుడే ఎమ్మెల్యే అవుతారన్నారు.
READ MORE: Anil Ravipudi : సంక్రాంతికి ఈసారి చిరంజీవితో వస్తున్నారు!
Also Read
- NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా.. అంతకుముందు బీజేపీ నాయకుడు పర్వేశ్ వర్మ గెలుపు అనంతరం హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా కూడా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వద్దకు వెళ్లారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత.. చీఫ్ వీరేంద్ర సచ్దేవా స్పందించారు. తాను నడ్డా ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నించగా.. కేంద్ర కమిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంద్నారు. ప్రస్తుతానికి ఢిల్లీలో వచ్చిన ఈ మార్పుకు క్రెడిట్ మోడీకే చెందుతుందన్నారు.
READ MORE: Anshu: అన్షు ‘అంబానీ’ కాదా? ఇలా షాక్ ఇచ్చిందేంటి?
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!