Bhatti Vikramarka : రాజకీయ ప్రయోజనం కోసం రాలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భట్టి విక్రమార్క భద్రాచలం ఎమ్మెల్యే పోదాం వీరయ్యలు ఇరువురు పడవలలో గోదావరిలో పలు గ్రామాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారు.. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి వరదల విషయం లో తాము రాజకీయం చేయడానికి రాలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం గోదావరి వరదలు వచ్చిన సందర్భంగా అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైందని వీటి భద్రాచలం నుంచి ఏజెన్సీ ఏరియాలో నిర్మించిన ప్రాజెక్టుల దగ్గర కరకట్టల నిర్మాణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.
Also Read : Ukraine: రష్యాపై దాడి చేసేందుకు ఉక్రెయిన్ ఉత్తర కొరియా రాకెట్లను ఉపయోగిస్తోందా?
Also Read
- Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
భద్రాచలం కి వెయ్యి కోట్లు కరకట్టల నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ ప్రకటించారని ఇంతవరకు ఒక్క పైసా కూడా ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పలుమార్లు అసెంబ్లీలో భద్రాచలం సమస్యల గురించి, ప్రస్తావించి నప్పటికీ ఎవరు పట్టించుకోలేదని కనీసం ముఖ్యమంత్రి ఇంటర్వ్యూలు కూడా ఎమ్మెల్యేకి ఇవ్వలేదని ఆరోపించారు. ఒక ప్రణాళిక లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుందని దీనివల్ల అనేక ప్రాంతాల్లో ముంపు సమస్య వచ్చి గ్రామాలు గ్రామాలు మునుగుతున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వల్ల అనేక గ్రామాలు ముంపు గురయ్యాని వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని దీనివల్ల ఆ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అది చూడటానికి చూసి చెల్లించిపోయానని, తన పర్యటన ఏది కూడా రాజకీయం కాదని రాజకీయమంతా ప్రభుత్వమే చేస్తుందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
Also Read : Health Tips: కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా.. ఈ ఆహారంతో ఉపశమనం..!
తాజావార్తలు
-
Telangana : ‘ట్రంప్ అవెన్యూ’పై రగడ.. రేవంత్ సర్కార్కు లెఫ్ట్ వార్నింగ్.!
-
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
-
Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
-
AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
-
Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్గా ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!