Bhatti Vikramarka : భూమిలేని పేదలకు.. ప్రతి కుటుంబానికి రూ.12 వేలు ఇస్తాం
- భూమిలేని పేదలకు.. ప్రతి కుటుంబానికి రూ.12 వేలు ఇస్తాం
- తెలంగాణలో 4 చోట్ల ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరగనుంది
- కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణం
- అన్ని జిల్లాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం. : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : బోనస్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారని, పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం లేకుండానే గతములో కట్టిన ప్రాజెక్టుల తోటే ధాన్యం రికార్డు స్థాయి లో పండుతుందన్నారు. రైతులకు మేము చేసినంత గా ఎవ్వరూ చేయలేదని, మీరు రైతులను ఎంత మోసం చేశారో ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాది కాలం లోనే 21 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేశాం మీరు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే రైతుల రుణ మాఫీ చేశామని, దేశం లో ఏ రాష్ట్ర ములో ఇలా ఎన్ని కోట్లు రుణ మాఫీ చేసింది లేదన్నారు భట్టి విక్రమార్క. రైతు భరోసా 7600 కోట్లు వేశామని, మీ హయంలో మీరు బందు చేసిన పదేళ్లు బీఆర్ఎస్ కట్టనీ 1514 కోట్ల రూపాయల ఇన్స్యూరెన్స్ మేమే కట్టామన్నారు. 29,888 కోట్లు ఈ రాష్ట్రంలోని రైతులకి అందచేసామని, 50,953 కోట్లు వ్యవసాయానికి రైతాంగం కోసం నేరుగా చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. ఇవన్నీ బీఆర్ఎస్ ఎప్పుడు చేయలేదని, పదేళ్లలో పంట నష్టంను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. భూమి లేని నిరుపేద కూలీలకు 12000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామని, డిసెంబర్ 28న పార్టీ ఆవిర్భవించిన రోజున ప్రతి కుటుంబానికి ఇవ్వనున్నామన్నారు.
AP-Telangana: సన్న ధాన్యంకు బోనస్.. ఆంధ్రా నుంచి తెలంగాణకు భారీగా లారీలు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
అంతేకాకుండా..’ఇందులో మేము ఎక్కడ వెనకడుగు వేయడం లేదు.. సంక్రాంతి నాడు రైతు భరోసా అందిస్తాం.. రైతుల పక్షాన కాంగ్రెస్ వుంటుంది.. గాలి మాటలు మిలాగా మేము ఎప్పుడు చేయం.. తప్పుడు కథనాలు సోషల్ మీడియా లో చేస్తూ పబ్బం గడుపునేందుకు బీఆర్ఎస్ చేస్తుంది. 22,500 కోట్ల బడ్జెట్ తో ఇళ్ల మంజూరు చేస్తున్నాం.. గాలికి బతికున్న పార్టీ బీఆర్ఎస్.. వున్నది లేనట్లుగా బీఆర్ఎస్ చెబుతోంది… తప్పుడు కథనాలు హాస్టల్ పై ప్రచారం బీఆర్ఎస్ చేస్తుంది.. పదేళ్ల కాలం నుంచి బీఆర్ఎస్ హాస్టళ్లపై ఎప్పుడు శ్రద్ధ పెట్టలేదు. ఔటర్ రింగ్ రోడ్ ను కూడా బీఆర్ఎస్ అమ్మేసుకుంది. అన్ని జిల్లాలను కలుపుతూ ఒక్క రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగనుంది. మధ్యలో హౌసింగ్ క్లస్టర్ లను ఏర్పాటు చేస్తున్నాము. శాశ్వత పద్ధతి లో నిర్మాణం జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ నీ కూడా నిర్మాణం చెబుతోంది. తెలంగాణ 4 చోట్ల ఎయిర్పోర్ట్ లు నిర్మాణం జరుగబోతోంది.. కొత్తగూడెం రామగుండం అదిలాబాద్ వరంగల్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగనుంది.’ అని భట్టి విక్రమార్క అన్నారు.
Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్కు 10 ఫైరింజన్లు (వీడియో)
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!