AP-Telangana: సన్న ధాన్యంకు బోనస్.. ఆంధ్రా నుంచి తెలంగాణకు భారీగా లారీలు
- ఆంధ్ర నుంచి బారీ ఎత్తున తెలంగాణ కు ధాన్యం లారీలు..
- భారీ ఎత్తున పట్టుకున్నధాన్యం లారీలు..
- ఫైన్ విధించి వదిలేస్తున్న చెక్ పోస్టు అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP-Telangana: సన్న ధాన్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో బోనస్ కోసం ఆంధ్రా నుంచి భారీ ఎత్తున తెలంగాణకు ధాన్యం అక్రమ రవాణా జరుగుతుంది. ఇలా అడ్డ దారిలో వస్తున్న ధాన్యం లారీలను ఖమ్మం జిల్లా నేలకొండ పల్లి, ముదిగొండ వద్ద చెక్ పోస్టులలో పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇక్కడ చెక్ పోస్టు అధికారులు ఫైన్ విధించి వదిలివేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నల్గొండ జిల్లాలో ఆంధ్ర నుంచి వచ్చిన సన్న ధాన్యం కొనుగోళ్లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.
Read also: Crime News: లండన్లో 24 ఏళ్ల భారతీయ మహిళ హత్య.. భర్తే కాలయముడు
Also Read
- Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
- Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
దీనితో నల్గొండకు ఎన్టిఆర్ జిల్లా నుంచి భారీ ఎత్తున తరలి వస్తున్నాయి. అయితే జగ్గయ్య పేట నుంచి నేషనల్ హైవే మీదుగా కోదాడకు సన్న ధాన్యం కోసం లారీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ధాన్యం వస్తుందని ఆరోపణలు ఉన్ననేపథ్యంలో తెలంగాణ-ఆంధ్ర చెక్ పోస్టు అయిన దోరబండ గూడెం వద్ద భారీ ఎత్తున లారీలను తనిఖీలుచేస్తున్నారు అధికారులు.
Read also: MLC Kavitha: పైసలా కోసం పార్టీ మారినవాడు నాయకులా..? సంజయ్ పై కవిత కామెంట్
ఇలా ప్రధాన మైనరహదారిలో తనిఖీలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న వ్యాపారస్తులను లారీలను అడ్డ దారిలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు తరలించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే జగ్గయ్యపేట మండలం నుంచి ముదిగొండ మండలం అయిన వల్లబి మీదుగా ఆ తరువాత అప్పల నరసింహ్మ పురం నుంచి మళ్లీకోదాడ వైపు లారీలను మళ్లిస్తున్నారు. ఇలా ఈ ఒక్క రోజే దాదాపుగా యాబై లారీలకు పైగా వచ్చినట్లుగా సమాచారం. దీంతో వల్లభి సమీపంలో అప్పల నర్సింహాపురం వద్ద భారీ ఎత్తున లారీలను పట్టుకొని వాటికి పైన్ లు విధించి పంపించి వేస్తున్నారు.
Read also: CM Chandrababu: రాష్ట్ర విభజన కంటే.. వైసీపీ ప్రభుత్వం వల్లే ఎక్కువ నష్టం: సీఎం చంద్రబాబు
పైన్ విధించిన తరువాత ఆ లారీలు మళ్లీ ఉమ్మడి నల్గొండ జిల్లా వైపు వెళుతున్నాయి. ఇది తెలంగాణ ఆర్ధిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లే అవకాశం కూడ ఉంది. అయితే ఈ లారీలను మళ్లీ ఆంధ్రకు తరలించాల్సి ఉండగా ఆ విధంగాచేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం, అధికారులు ఎలా స్పందిస్తారనే దానిపై వేచి చూడాల్సి ఉంది.
Raj Kapoor: పాకిస్థాన్లో ప్రముఖ బాలీవుడ్ నటుడి శత జయంతి వేడుకలు…
తాజావార్తలు
-
PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
-
NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!