EX MLA Jaleel Khan: బెజవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇవ్వాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EX MLA Jaleel Khan: బెజవాడ పశ్చిమలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెజవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇవ్వాలని.. ఇవాళ ర్యాలీ బల ప్రదర్శన కాదు మైనార్టీల వాయిస్ అని ఆయన పేర్కొన్నారు. పొత్తులో కావాలంటే వేరే చోట జనసేన టికెట్ తీసుకోవచ్చని.. మాకు ఉన్న సీట్లు తీసుకుని మైనార్టీల నోట్లో మట్టి కొడతారా అంటూ ప్రశ్నించారు.
Read Also: TS Vs AP: తెలంగాణలో ఏపీ పోలీసుల వ్యవహారం.. ఉద్యోగానికి సెలవు పెట్టి గంజాయి స్మగ్లింగ్
Also Read
ఎన్నికలప్పుడు వేరే వాళ్ళు టికెట్లను అడగటం సహజమన్నారు. పశ్చిమ టికెట్ మైనార్టీలకు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు టికెట్ మాకు ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. నాకు హెల్త్ బాలేదని చెప్పటం ఒక రూమర్ అంటూ ఆయన తెలిపారు. సినిమా ఇపుడే మొదలైంది, టికెట్ ఇవ్వకపోతే ఏమవుతుందో క్లైమాక్స్లో తెలుస్తుందని టీడీపీ నేత జలీల్ఖాన్ వెల్లడించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..