Taneti Vanitha: అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల తనపై ప్రతిపక్ష నాయకురాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఆరోపణలపై హోమ్ మినిస్టర్ తానేటి వనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో ఆమె మాట్లాడుతూ.. ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు.
Also Read
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
పురందేశ్వరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.. కాబట్టి యర్నగూడెం వచ్చారన్నారు. నా స్వగ్రామమైన యర్నగూడెంలో లేనిపోని అసత్యాలను ఆమె మాట్లాడడం బాధాకరమన్నారు. కొవ్వూరులో ఇసుక రవాణాలో ఒక్క రూపాయి నాకు చేరిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు. పక్క జిల్లాల్లో నాకు ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేశారని… దయచేసి ఆ పత్రాలు నాకు అందజేయండని తెలిపారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు పురందేశ్వరి.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో నన్ను ఎదుర్కోలేక నాపై బురద జల్లాలని అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!