Bandi Sanjay: యాదాద్రిని కాదు.. మీ నోటిని యాసిడ్ తో కడగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. మునుగోడులో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కి చెందిన 16 మంది మంత్రులకు డ్రగ్స్ టెస్ట్ చేయించాలన్నారు. కేటీఆర్ పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువు అంటే అర్థం తెలుసా. నువ్వు నీ అయ్యను కొడతావు.. డ్రగ్స్ తీసుకొని నువ్వు, మందు తాగి నీ అయ్య సోయి లేకుండా ఏమి చేస్తున్నారో మీకు తెలియదు…చెప్పులు గురువులకు అందిస్తాం… గురు శిష్యుల బంధం అది అన్నారు.
గుడిని ఎందుకు సంప్రోక్షణ చేయాలన్నారు. మీది మీ అయ్యది నోరు యాసిడ్ తో సంప్రోక్షణ చేయాలని ఎద్దేవా చేశారు. ఆ గుడి చాలా పవర్ ఫుల్… తప్పు చేసిన వాడు ఎవ్వడు ఆ గుడికి తడి బట్టలతో వెళ్ళడన్నారు బండి సంజయ్. నీవు నాస్తికుడివు కదా… దేవుణ్ణి నమ్మవు కదా.. మిమ్మల్ని గద్దె దించి తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం…అయ్యా కొడుకులు నోరు హద్దుల్లో పెట్టుకోవాలి…నీ ఎమ్మేల్యేలు తప్పు చేయక పోతే ప్రగతి భవన్ లో ఎందుకు పెట్టుకున్నావన్నారు బండి సంజయ్. 16 మంది మంత్రులు ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుంటారు… అధికారంలోకి రాగానే వారికి టెస్ట్ లు చేస్తాం… కెసిఆర్ కుటుంబ సభ్యులతో సహా అన్నారు. కృష్ణ జలాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందే కెసిఆర్. ఏపీ సీఎంతో లాలూచీ పడి మనకు రావాల్సిన నికరజలాలను వదులుకున్నారన్నారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Read Also: Hari Hara Veeramallu: రంగంలోకి మరో బాలీవుడ్ స్టార్.. కానీ?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారని ఆరోపణలున్నాయి.. దేవుడి ముందు వారు ప్రమాణం చేయాలి.. కర్నాటకలో రోహిత్ రెడ్డి మీద డ్రగ్స్ కేసు ఉందన్నారు బీజేపీ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్. మునుగోడులోని చండూరు రోడ్డులో మునుగోడు నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరయ్యారు తరుణ్ చుగ్, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, బండి సంజయ్ ,వివేక్ వెంకట స్వామి, గంగిడి మనోహర్ రెడ్డి,బోడిగే శోభ, బాబూమోహన్, మాజీ మంత్రి చంద్రశేఖర్, విజయ రామారావు, కర్ణాటక కోలార్ ఎంపీ మునుస్వామి.
Read Also: Pawan Kalyan: ‘అలీతో సరదాగా’ టాక్ షోకు గెస్టుగా పవర్స్టార్.. ఇది నిజమేనా?
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాష’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!