Bandi Sanjay: యాదాద్రిని కాదు.. మీ నోటిని యాసిడ్ తో కడగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. మునుగోడులో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కి చెందిన 16 మంది మంత్రులకు డ్రగ్స్ టెస్ట్ చేయించాలన్నారు. కేటీఆర్ పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువు అంటే అర్థం తెలుసా. నువ్వు నీ అయ్యను కొడతావు.. డ్రగ్స్ తీసుకొని నువ్వు, మందు తాగి నీ అయ్య సోయి లేకుండా ఏమి చేస్తున్నారో మీకు తెలియదు…చెప్పులు గురువులకు అందిస్తాం… గురు శిష్యుల బంధం అది అన్నారు.
గుడిని ఎందుకు సంప్రోక్షణ చేయాలన్నారు. మీది మీ అయ్యది నోరు యాసిడ్ తో సంప్రోక్షణ చేయాలని ఎద్దేవా చేశారు. ఆ గుడి చాలా పవర్ ఫుల్… తప్పు చేసిన వాడు ఎవ్వడు ఆ గుడికి తడి బట్టలతో వెళ్ళడన్నారు బండి సంజయ్. నీవు నాస్తికుడివు కదా… దేవుణ్ణి నమ్మవు కదా.. మిమ్మల్ని గద్దె దించి తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం…అయ్యా కొడుకులు నోరు హద్దుల్లో పెట్టుకోవాలి…నీ ఎమ్మేల్యేలు తప్పు చేయక పోతే ప్రగతి భవన్ లో ఎందుకు పెట్టుకున్నావన్నారు బండి సంజయ్. 16 మంది మంత్రులు ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుంటారు… అధికారంలోకి రాగానే వారికి టెస్ట్ లు చేస్తాం… కెసిఆర్ కుటుంబ సభ్యులతో సహా అన్నారు. కృష్ణ జలాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందే కెసిఆర్. ఏపీ సీఎంతో లాలూచీ పడి మనకు రావాల్సిన నికరజలాలను వదులుకున్నారన్నారు.
Also Read
- Kalma Homework: స్కూల్లో 'కల్మా' హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
Read Also: Hari Hara Veeramallu: రంగంలోకి మరో బాలీవుడ్ స్టార్.. కానీ?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారని ఆరోపణలున్నాయి.. దేవుడి ముందు వారు ప్రమాణం చేయాలి.. కర్నాటకలో రోహిత్ రెడ్డి మీద డ్రగ్స్ కేసు ఉందన్నారు బీజేపీ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్. మునుగోడులోని చండూరు రోడ్డులో మునుగోడు నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరయ్యారు తరుణ్ చుగ్, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, బండి సంజయ్ ,వివేక్ వెంకట స్వామి, గంగిడి మనోహర్ రెడ్డి,బోడిగే శోభ, బాబూమోహన్, మాజీ మంత్రి చంద్రశేఖర్, విజయ రామారావు, కర్ణాటక కోలార్ ఎంపీ మునుస్వామి.
Read Also: Pawan Kalyan: ‘అలీతో సరదాగా’ టాక్ షోకు గెస్టుగా పవర్స్టార్.. ఇది నిజమేనా?
తాజావార్తలు
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!